జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది . ఇవాళ రాష్ట్రరాజధాని హైదరాబాద్ మహానగరంలోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతి పాటు శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది . పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ని అదుపులో …
Read More »ఏ పార్టీలో చేరతారో క్లారిటీచ్చిన ముద్రగడ …!
ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …
Read More »ఆడవారి జోలికొస్తే తాటా తీయాలి -పవన్ కళ్యాణ్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశంలో ఆడవారిపై జరుగుతున్నా దారుణాల గురించి స్పందిస్తూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉదంతం గురించి ఆయన మాట్లాడుతూ కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై మృగాల సామూహిక అత్యాచారం ,హత్య చేయడంపై పవన్ కళ్యాణ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు . దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఆడవారికి జోలికి వస్తే తాటా …
Read More »ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు ఒక లెక్క ..ఇది ఒక లెక్క .2019లో సీఎం ఎవరు ..!
ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.ఒకవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.గత నాలుగున్నర నెలలుగా క్షేత్రస్థాయి నుండి ప్రజలు గత నాలుగు ఏండ్లుగా ఎదుర్కుంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో …
Read More »సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఘోర అవమానం ..!
ఏపీ రాష్ట్ర సీపీఎం నేత మధుకు రాష్ట్రంలోని విజయవాడ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తీవ్ర చేదు అవమానం ఎదురైంది .ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గురువారం విజయవాడ లోని పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు . అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటుగా ఆ పార్టీకి చెందిన నేతలు ఈ సమావేశానికి వచ్చారు .అయితే …
Read More »ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో
సర్వేల రారాజుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పేరొందిన విషయం తెలిసిందే.అయన చేయి౦చిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.ఆయన చేయి౦చిన సర్వే అంచనా ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సర్వే సందడి చేస్తుంది.మాజీ ఎంపీ లగడపాటి చేయి ౦చిన సర్వే అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ …
Read More »చంద్రబాబు నేతృత్వంలో మంత్రి వర్గ భేటీకి శివాజీ ..!
వినడానికి వింతగా ఉన్న కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వార్తలకు ఊతమిస్తుంది .అసలు విషయానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఇటు రాజకీయ వర్గాలు ..అటు ఇరు పార్టీలు చెప్పే ప్రధాన …
Read More »పవన్కు షాక్..పాదయాత్రకు మద్దతులేదు..!!
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్కు అనూహ్య షాక్ తగిలింది. ప్రత్యేక హోదా పోరులో్ మొదటి నుంచి ఉద్యమిస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తనకు మైలేజీ వచ్చేలా పవన్ వేసిన ఎత్తుగడను పలువురు తప్పుపట్టారు. ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి పవన్ తీరును తప్పుపట్టారు. హోదా ఉద్యమాన్ని చీల్చే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. …
Read More »టీడీపీలోకి టాలీవుడ్ హీరోయిన్ …!
తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కు ఏమాత్రం తక్కువలేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరూ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే వస్తున్నారు.ఒక్కముక్కలో చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించిందే అప్పటి ఇప్పటి ఎప్పటి ఎవర గ్రీన్ హీరో నందమూరి తారకరామారావు.అప్పటివరకు కాంగ్రెస్ పాలనలో విసిగిచేంది ఉన్న ప్రజలను విముక్తి చేయడంకోసం టీడీపీ పార్టీని స్థాపించి పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టింది.అంతటి ఘనచరిత్ర ఉన్న ఒక టాలీవుడ్ …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికల్లోస్తే వైసీపీ కంటే టీడీపీకి …!
దేశంలో సర్వేలను..జాతకాలను నమ్మే ముఖ్యమంత్రుల్లో ముందువరసలో ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు.ఆయన అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ..ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ఆయన ప్రజలాభిష్టం కంటే సర్వేలో వెల్లడై ఫలితాలనే బాగా నమ్ముతారు.తాజాగా జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద …
Read More »