ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల …
Read More »యువతిపై టీడీపీ నాయకుడు రేప్..ఇప్పుడు నోరెత్తవేం పవనూ..!
ఏపీలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, వారు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో వీరావేశంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వల్ల క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయి..అసలు జగన్ ప్రచారం చేయకపోయినా..వాలంటీర్ల వ్యవస్థ చాలు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు …
Read More »జగనన్నని ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు..కుప్పంలో బాబుకు ఈసారి చిప్ప తప్పదు..!
సొంత ఇలాకాలో సీఎం జగన్ భారీ బహిరంగ సభతో మంత్రి ఆర్కే రోజా సత్తా చాటారు. ఇవాళ జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన భారీ బహరంగ సభలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి ఈ విద్యాసంవత్సరానికి గాను నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నగరిలో జగనన్న సౌండింగ్ ఇస్తే అక్కడ చంద్రబాబు గుండెల్లో రీ సౌండింగ్ రావాలంటూ..మంత్రి ఆర్కే రోజా …
Read More »పవర్ స్టార్మ్ వచ్చేస్తుంది.. పవన్ బర్త్ డే స్పెషల్ గా ఓజీ టీజర్..!
ఏపీలో అటు వారాహి యాత్రలు చేస్తూనే..మరోవైపు సినిమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఇటీవల పవర్ స్టార్ బ్రో సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా పవన్ మేనియా మాత్రం ఊపేసింది. ప్రజెంట్ పవన్ కల్యాణ్ లైనప్ లో హరహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరహరవీరమల్లు కు టైమ్ టేకింగ్ ఎక్కువ కావడంతో విరామం ఇచ్చిన పవన్ …
Read More »ఒరే లోకేశ్..నా ఉచ్చ కావాలా నీకు.. పోస్తా రా…..నీ డైపర్ తీసి తంతే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ …
Read More »అర్థరాత్రి పాదయాత్రలేంటీ లోకేశా..మతిపోయిందా ఏంటీ..గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు..!
నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే..పాపం సొంతపుత్రుడు లోకేశ్ పాదయాత్రను జాకీలు పెట్టి లేపేందుకు చంద్రబాబు, టీడీపీ అనుకుల మీడియా పెద్దలు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో పెద్ద స్పందన రావడం లేదు..అప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో బయటకు వస్తే తన కొడుకు లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోరని చంద్రబాబు భయపడినట్లు ఉన్నారు. కొన్నాళ్లు సినిమాలు …
Read More »రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »తెలుగు సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రం..చిరంజీవి…వాళ్లే పకోడిగాళ్లు…కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు,,!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చిరు మాట్లాడుతూ…సినిమా వాళ్ల మీద పడతారెందుకు..ఏపీకి ప్రత్యేక హోదా వంటి ప్రజల సమస్యల మీద ఫోకస్ పెట్టండి అంటూ జగన్ సర్కార్ కు పరోక్షంగా హితవు పలికారు.అంతే..వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరంజీవి మీద విరుచుకుపడ్డారు..ఇక మాజీ మంత్రి కొడాలి నాని సైతం …
Read More »మొబైల్ ప్లాష్ లైట్ ను సైతం వదలని చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు …
Read More »సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …
Read More »