దేశ రాజకీయాల్లో మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్…జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ను జరుపనున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ పార్లమెంట్ సెషన్ లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి..రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఫిబ్రవరిలో అన్ని …
Read More »ఆఖరకు మీ ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాసే దుస్థితి తెచ్చుకున్నావా పవనూ..!
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్కు, ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్రావుకు మధ్య గత కొద్దికాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఒకపక్క సీఎం జగన్పై పవన్ రోజుకో అంశంతో తీవ్ర విమర్శలు చేస్తుంటే..రాపాక మాత్రం సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ..సీఎం జగన్ను దేవుడిలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రెండు సార్లు స్వయంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి సంచలనం రేపారు. ఇంగ్లీష్ మీడియం విషయంలోకాని, …
Read More »రంగుల పేరుతో పార్టనర్ల మత రాజకీయం.. పెయిడ్ సేనకు చంద్రబాబు ఆదేశాలు..?
ఏపీలో జగన్ సర్కార్పై ప్రతిపక్ష టీడీపీ గత 5 నెలలుగా ఎంతగా దుష్ప్రచారం చేస్తున్న ఫలితం లేకుండా పోయింది..రాజధాని తరలింపు , పోలవరం, రివర్స్ టెండరింగ్, కృష్ణానదికి వరదలు, పల్నాడు దాడులు, , కోడెల ఆత్మహత్య, ఇసుక కొరత, ఇంగ్లీష మీడియం, తాజాగా అమరావతిలో బాబు పర్యటన అన్నీ అట్టర్ఫ్లాప్ అయ్యాయి. ఒకవైపు చంద్రబాబు, లోకేష్, మరోవైపు పవన్ కల్యాణ్లు ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక టాపిక్ పట్టుకుని బురద …
Read More »ఏపీ మాజీ స్పీకర్ మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్…!
ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద మృతి రాజకీయంగా సంచలనంగా మారింది. సీఎం జగన్తో సహా, మంత్రి బొత్స, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వైసీపీ నేతలతో సహా, పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో సహా కోడెల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెల మరణం పట్ల తీవ్రదిగ్భాంతి వ్యక్తం …
Read More »జనసేనాని టూర్లో టీడీపీ నేతలు..!
వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ గత కొద్ది రోజులగా చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే రాజధాని అని స్పష్టం చేసినా..బాబు మాత్రం ఇంకా రాజధానిపై రైతులను రెచ్చగొట్టే పనిలోనే ఉన్నాడు. ఇక ఏపీ .బీజేపీ నేతలు కూడా మొదట్లో కాస్త రాజధానిపై హడావుడి చేశారు…ముఖ్యంగా చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతిలో పర్యటించి …
Read More »మరో సంచలనమైన జాతీయ సర్వే..వైసీపీ 150 సీట్లు ..టీడీపీ 20.. ఇతర పార్టీలు 5
ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యి అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడీపీ కి 50-56 సీట్లు వచ్చేవి అని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేగాక అమలుకాని 600 అపద్దపు హామీలు ఇచ్చాడు ఇది ఒక కారణం అంటున్నారు. …
Read More »