ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల నియామక చట్టంలో పలు మార్పులు చేసింది. ప్రతీ దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. మొత్తం ఉన్న నామినేటెడ్ సభ్యుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేస్తూ …
Read More »