బ్రదర్ అనిల్కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్ అనిల్కుమార్తో పాటు గన్మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్ సామినేని …
Read More »జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ అభ్యర్థి
ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా…వైసీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్గా వైసీపీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్లో మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు …
Read More »జగ్గయ్యపేటలో వైసీపీ ఘన విజయం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాల్టీని వైసీపీ నిలబెట్టుకుంది. మునిసిపల్ చైర్మన్గా రాజగోపాల్ అలియాస్ చిన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీకి 16 కౌన్సిలర్ లు ఉన్నప్పట్టికీ , తెలుగుదేశం పార్టీ ఈ మున్సిపాల్టీని స్వాదీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. విజయవాడ ఎమ్.పి కేశినేని నాని, జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్యలు రిటర్నింగ్ అదికారి ని ఎన్నికలు జరగనివ్వకుండా అడ్డుకున్నారు.తమ పార్టీ కౌన్సిలర్ లను కిడ్నాప్ చేశారని, వారు వచ్చే వరకు ఎన్నిక …
Read More »జగ్గయ్యపేట మున్సిపల్ చెర్మన్ ఎన్నిక వాయిదా…144 సెక్షన్
ఏపీలో మరోసారి టీడీపీ కుట్రలు బట్టబయలైంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చెర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నిక …
Read More »మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ కుట్ర
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అంతు లేకుండాపోతున్నట్లుగా ఉంది. జగ్గయ్యపేట లో ఆ పార్టీనేతలే ఉద్రిక్త వాతావరణం సృష్టించడం శోచనీయం. వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు …
Read More »