ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు మహిళలపై చేస్తున్న అరాచకాలకు ,దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ క్రమంలో పొన్నూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అండతో అధికార పార్టీకి చెందిన నేతలు మహిళలపై అక్రమ కేసులను బనాయించి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో చింతలపూడి గ్రామానికి చెందిన ఉషారాణి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నరేంద్ర సహకారంతో …
Read More »