ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు మరణంపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More »చిన్నారి లేఖకు చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు
నాలుగో తరగతి పిల్లలు అంటే ఆ వయసులో తల్లిదండ్రుల సంరక్షణలో ఉండడం.. స్నేహితులతో ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు కానీ ఓ నాలుగో తరగతి పాప ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాసింది.. లేఖ చదివిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు.. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన కోడేరు పుష్ప అనే ఓ బాలిక ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది.. తనకు చెల్లెలు …
Read More »ఐదుసార్లు ఓడిపోయినా సిగ్గులేకుండా జగన్ ని అనరాని మాటలు అన్నాడు.. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. కేవలం చంద్రబాబు భజన చేస్తున్నాడని చంద్రబాబు రాజకీయ వ్యతిరేకులను ఇష్టానుసారంగా తిరుగుతున్నాడనే కారణంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనీసం క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని దీనస్థితి సోమిరెడ్డిది.. అయితే చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రిపదవి తీసుకునేందుకు జగన్ పై దారుణమైన ఆరోపణలు చేశాడు. జగన్ ను అనేకసార్లు సవాలుచేశాడు. చాలా సందర్భాల్లో …
Read More »5 ఏళ్లలో బాబు పాలనపై ఏనాడైనా ప్రెస్మీట్ పెట్టావా పవనూ..ఇప్పుడు వంద రోజులకే విరుచుకుపడుతున్నావు..?
ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు …
Read More »మీరు దోపిడీ చేసిన వేల కోట్లు కక్కిస్తాం..!
గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.రైతులకు, పేదలకు చెందాల్సిన సొమ్ము మొత్తం నొక్కేసారు. రైతులను ఆశపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.పుల్లారావు, ఉమా, కోడెల ఇలా ప్రతీఒక్కరు తమ సొంత ప్రయోజనాలు కోసం ప్రభుత్వం సొమ్ము ఉపయోగించుకున్నారు. కొన్ని వేల కోట్లు రూపాయలు స్కామ్ చేసారు. రైతులకు కనీసం పనులుకు కూడా చెయ్యలేదు. ఈమేరకు బొండా …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడానికి జగనే కారణమట.. చంద్రబాబు తప్పు లేదట
తాజాగా మూడు రోజులపాటు అమరావతిలో పర్యటించి ప్రెస్మీట్ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.. పవన్ ప్రెస్ మీట్ పెట్టి వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రస్తావించారు ఇంతవరకు బాగానే ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా పవన్ చేసిన వ్యవహారాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే పవన్ ఆవేశంగా మాట్లాడుతూ జగన్ వందరోజుల పాలనలో …
Read More »రాజధానిలో మొన్న వచ్చిన వరదలకు వందమంది చనిపోయారా ఏం మాట్లాడుతున్నావ్ పవన్
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అయితే ఈ మీడియో సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఎందుకు అంటే పవన్ సాధారణంగా ఎప్పుడు మాట్లాడినా ఒక అజ్ఞానిగా కనీసం సబ్జెక్టుపై అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడుతారు అనేది ఇతర పార్టీలు ఎప్పుడూ చేసే వాదన.. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా …
Read More »జగన్ మీ లక్షకోట్లు పెట్టుబడులు పెడతారా.. మీకు విజన్ లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ హామీలు జనరంజకంగా ఉన్నా పాలన జన విరుద్దంగా సాగుతోందని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని తప్పుబట్టిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, కూడా నిర్మాణ రంగం కూడా తీవ్రంగా కుదేలైందని విమర్శించారు. ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందంటూ కామెంట్ చేసారు. ఏపీ …
Read More »ఆ చానల్ నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనా.? అసలు నిర్ణయం తీసుకున్నదెవరు..
తాజాగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు సదరు పత్రిక, సదరు ఛానల్ పై మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పత్రికపై జగన్ కావాలని ఆ చానల్ ను నిలిపివేశారని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఏ విధమైన సంబంధం లేదని వైసీపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా …
Read More »