Home / Tag Archives: jagan (page 91)

Tag Archives: jagan

ఇసుక విషయంలో చంద్రబాబు ఏం చేసారు.. జగన్ ఏం చేస్తున్నారు.?

మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని …

Read More »

సీఎం జగన్, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు జనసేన కార్యకర్త అరెస్ట్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడనే కారణంతో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త పనతల హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడంటూ అతనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో హరిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హరిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా …

Read More »

టీటీడీ చరిత్రలో వైఎస్ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం

టీటీడీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఈరోజు (సోమవారం) ఆవిష్కృతమవుతోంది. ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కని గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కుతోంది. ముఖ్యమంత్రి హోదాలో గతంలో తండ్రి వైఎస్, ఇప్పుడు కొడుకు జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పిస్తున్నారు. ఈ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతాఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారి. సీఎం హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేకమార్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా …

Read More »

వలంటీర్లపై బురద జల్లుతున్న చంద్రబాబు..ఇది చదివి కళ్ళు తెరుచుకుంటే మంచిది !

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్లను చులకనగా చూస్తున్న వారికి తమ కర్తవ్యాన్ని చూపించి కళ్ళు తెరిపించారు. ఇది చదివినవారు ఎవరైనా సరే కళ్ళు తెరుచుకుంటారు. సర్ మాది అనంతపూర్ పేరు లోనే పూర్ ఉంది. మా వీధిలో ఒక తాత ఉన్నాడు అతని వయస్సు ఆధార్ పరంగా 83,నిజానికి ఇంకా ఎక్కువే.అతనికి ముగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉంది. అయినప్పటికీ భార్య …

Read More »

ఏపీ చరిత్రలోనే రికార్డు.. ఆ ఘనత వైఎస్ కుటుంబానికే సొంతం !

టీటీడీ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పాలి. ఏ కుటుంబానికి దక్కని ఈ గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కనుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడు తండ్రీకొడుకులు స్వామివారికి పట్టువస్త్రాలు …

Read More »

బలిరెడ్డి మరణం చోడవరానికి తీరని లోటు.. సీఎం నివాళులు

వైయస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలిరెడ్డి సత్యారావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విశాఖ జిల్లాకు, ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మరణం తీరనిలోటు అన్నారు.విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బలిరెడ్డి సత్యారావు మృతిచెందారు. వాకింగ్‌ చేస్తునపుడు వెనుకనుంచి బైక్‌ …

Read More »

సాదాసీదాగా ఫ్రెండ్ తో పెళ్లిలో క్రింద కూర్చొని మాట్లాడుతున్న జగన్.. సింప్లిసిటీ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ మాట్లాడినా ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే జగన్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. జగన్ ఎన్ సీసీ ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు కనిపించాయి.   తాజాగా జగన్ తన స్నేహితుడి పెళ్లిలో …

Read More »

గ్రామా వాలంటీర్లకు శుభవార్త..అక్టోబర్ 1న మీ ఖాతాల్లోకి!

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే.. వచ్చేనెల అక్టోబర్ 1నుండి వారి బ్యాంకు అకౌంట్ లో జీతాలు వేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,92,848 మంది వాలంటీర్లు ఉండగా అందులో 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. వారు ఆగష్టు 15నుండి సెప్టెంబర్ 30 వరకు చేసిన పనికి గాను ప్రభుత్వం వారికి 7500 రూపాయలు జీతం వారి ఖాతాలో …

Read More »

సచివాలయ వ్యవస్థకు జగన్ శ్రీకారం..అక్కడి నుండే మొదలు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుండే తొలి అడుగు వెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ అయిన కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 30న సచివాలయ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అందరికి కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు తొలి …

Read More »

ముంబై, చెన్నైల్లో ఏం జరుగుతుందో చూసాం.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా రాదని, చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నగరాలు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat