వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మరో ట్వీట్ లో ‘దొంగే దొంగ అని …
Read More »ప్రభుత్వం మరో నిర్ణయం.. గ్రామ పోస్టుల పేర్లు మార్పు
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా, వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2)గా, సర్వేయర్ సహాయకుడిని గ్రామ సర్వేయర్(గ్రేడ్-2)గా, ఏఎన్ఎమ్ పోస్టును ఏఎన్ఎమ్ గ్రేడ్-3గా, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, …
Read More »పచ్చటి పంట పొలాలతో కళకళలాడుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది మొదటి నుంచి చెపుతున్న నానుడే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అది సరిగ్గా నిజమైంది. గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అందరూ చూసారు. కరువుకాటకాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, సరైన వర్షాలు లేవు పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ముఖంలో చిరునవ్వు లేదు. ఎక్కడికక్కడ రైతు ఆత్మహత్యలు. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »తన ఓటమిని తానే ఒప్పుకున్న చంద్రబాబు.. చాలా భయపడుతున్నాడట!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ఓటమిని తానే ఒప్పుకున్నారు.. తనది నాలభయ్యేళ్ళ అనుభవమని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు సోషల్ మీడియా కేసులకు భయపడుతుండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.. సీఎం హోదాలో అనేక కేసులు పెట్టిన చద్రబాబు ఇపుడు ఆ కేసులకు భయపడటం చూస్తుంటే మొన్నటివరకు కేవలం చదువుకున్న వారికే తెలిసిన సోషల్ మీడియా ఇపుడు అందరికీ అర్థమైంది.. సాధారణంగా పార్టీ అధ్యక్షులు …
Read More »విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా
తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా శ్రేణులు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కారణం ఏమిటంటే గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా జగన్ పై వైసీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ శ్రేణులు పోస్టులు పెట్టారు. వైసీపీ మాత్రం తమ గళాన్ని బలంగా వినిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చంద్రబాబు వైఫల్యాలను బలంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళింది. కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా సోషల్ మీడియా …
Read More »తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా లోకేష్ తొలగింపు
తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు పై అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోరాడతానని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ సమస్య పై చంద్రబాబు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించారు కదా ఇప్పుడు చంద్రబాబు …
Read More »పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఓ రేంజులో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా పోలవరం ఆపేస్తారని అది కరెక్ట్ కాదు అంటూ విమర్శించింది. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు చకచకా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లలో జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పనులు ఖర్చు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు …
Read More »ఆకట్టుకుంటున్న వైఎస్ జగన్, వైఎస్ఆర్ సంతకాలు
సంతకం..ఈ మాటకు ఉన్న వ్యాల్యూ చాలా ఎక్కువ. సాధారణ వ్యక్తుల కంటే ముఖ్యమంత్రులు. నాయకుల సంతకాలతో ఉన్న విలువ చెప్పలేము. ఒక్క సంతకంతో కొన్ని వందల మంది జీవితాలను మార్చవచ్చు. ఒకే ఒక్క సంతకంతో వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించోచ్చు. అయితే ఆ మొదటి సంతకం విషయంలో వైయస్ రాజశేఖర్రెడ్డి సంతకానికి కు ఉన్న ప్రాధాన్యత ఇచ్చిన విలువ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వైఎస్ …
Read More »జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …
Read More »గత ప్రభుత్వం మాటలకే పరిమితం…నేడు మాట ఇస్తే పని జరగాల్సిందే..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రైతుల కడుపు కొట్టాడు. రైతులను మభ్యబెట్టి చివరికి గెలిచాక వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు చంద్రబాబు. వారి ప్రభుత్వం మాటలే చెబుతుంది తప్ప పనులు మాత్రం జరగవని గత పాలననో తేలిపోయింది. కాని ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పూర్తి బిన్నంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో …
Read More »