ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1. …
Read More »దేశంలోనే తొలి సీఎం జగన్
దేశంలోనే తొలి సీఎంగా అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆయన మాట్లాడుతూ”అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసించారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ …
Read More »ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి జగన్ చరిత్రాత్మక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. 2020 జనవరి నుండి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారితీస్తుందన్న అధికారులు ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్నారు. అత్యవసర …
Read More »చంద్రబాబుకు మైకు పట్టనిదే నిద్ర పట్టదట..ముద్ద దిగదట..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డాడు. ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే చంద్రబాబు గారికి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధ పడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదని మండిపడ్డారు. …
Read More »చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందా.?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య పైన పోరాటం చేయలేకపోయారు. తాను పార్టీ పెట్టింది పాలించడం కోసం కాదని ప్రశ్నించడం కోసమేనని జనంలోకి వచ్చిన జనసేన అని ఆ జనాన్ని మర్చిపోయి చంద్రబాబుకు నమ్మినబంటుగా మారిపోయారు. …
Read More »చంద్రబాబుకు సవాల్…లోకేష్ పరీక్ష రాస్తే కనీసం పది మార్కులైన వస్తాయా..?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకి దిగాజారిపోతున్నాడు. మొన్నటివరకు కొడుకు లోకేష్ ఒక్కడే ఇలా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు తండ్రి కూడా అలానే తయారయ్యాడని అంటున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినా చంద్రబాబు ఐదేళ్లలో చెయ్యలేని పనులను జగన్ అతి తక్కువ సమయంలోనే చేసి చూపించాడు. అది చూసి ఓర్వలేని చంద్రబాబు పూర్తిగా దిగజారిపోయి ఏవేవో కట్టుకధలు అల్లుతున్నాడు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబుకి, లోకేష్ …
Read More »సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా జగన్ ట్రాప్ లోనే పడుతున్న చంద్రబాబు.. ఇది అత్యంత ప్రమాదకరం
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పడ్డారని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకుంటూ జగన్ ట్రాప్ లో పడ్డారు. అయితే ఇప్పుడు కూడా మరోసారి రాజకీయంగా చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో …
Read More »జగన్ ప్రభుత్వ పథకాలను చంద్రబాబే విజయవంతంగా ప్రచారం చేస్తున్నారట..!
ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నవరత్నాలను ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చినప్పుడు కూడా ఇష్టం ఉన్నవారు జాయిన్ అయ్యారు ఇష్టంలేని వారు జాయిన్ కాలేదు అది వారి పర్సనల్ అంశం. అయితే చంద్రబాబునాయుడు ఒకటికి పది సార్లు ప్రెస్మీట్లు పెట్టి …
Read More »చంద్రబాబు మానసిక స్థితి ఎలా ఉంది.. మైండ్ పని చేయట్లేదా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మతి స్థిమితం ఏ మాత్రం పనిచేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఒక యువ నాయకుడు రాజకీయాలు ముందు తట్టుకోలేకపోతున్నారు అంటే ఆయనకు మానసిక స్థైర్యం ఏమాత్రం లేదని ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా క్రెడిబులిటి అనే పదమే తెలియదని అర్థం అయిపోతుంది. ప్రతి ఎన్నికల ముందు ఇష్టానుసారంగా …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి పట్టు మని పది నెలలు కాకుండానే జగన్ ముఖ్యమంత్రిగా పలు సంచలనాత్మక సంస్కరణల వంతమైన నిర్ణయాలను తీసుకుంటూ యావత్తు దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా మత్స్యకారులు వినియోగించే బోట్లకు సంబంధించి డీజిల్ పై …
Read More »