ఏపీలో కొలువుల జాతర మొదలు కానున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి పోలీసు కొలువుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొత్తం 11,356 కానిస్టేబుల్,340 ఎస్ ఐ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న పోలీసులకు వారాంతపు సెలవులు అమలుల్లో ఉండటంతో సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి …
Read More »ప్రతిపక్షం లేకుండా చేస్తానన్నావ్…చివరికి నీకే వర్తించేలాగుంది బాబూ..!
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. రైతులు, నిరుద్యోగులు ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. మహిళలు విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పార్టీ నేతలే ఆడవారిపై దురుసుగా ప్రవతిస్తూ వారిపై ఇస్తారాజ్యంగా వ్యవరించేవారు. ఇవన్నీ చంద్రబాబుకి తెలియకుండా జరిగినవి కాదు ఆయన ఆచరణ లేకుండా ఏది జరగదు. అధికారం ఉందనే అహంకారంతో …
Read More »వల్లభనేని రూట్ లో మరో ఎమ్మెల్యే…అదేగాని జరిగితే బాబుకి తడిగుడ్డే…!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. ముందు నుయ్యా..వెనక గొయ్యా అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఇదంతా బాబుగారు చేసుకున్నదే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఆయనను నమ్ముకొని అధికారంలో కూర్చోబెడితే చంద్రబాబు మాత్రం గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించాడు. ఇదేమిటని ప్రశ్నించే వారిపై దౌర్జన్యంగా వ్యవహరించేవారు. దీంతో విసిగిపోయిన ప్రజలు బాబుకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే ఎన్నికలు..టీడీపీ …
Read More »వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఇంట, అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిరుద్యోగులు, ఆటో డ్రైవర్స్, వృద్ధులు ఇలా చెప్పుకుపోతే మరెన్నో ఉన్నాయి. రైతులు విషయానికి వస్తే వారి ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. అప్పటి ప్రభుత్వంలో ఆత్మహత్యాలు సైతం చేసుకున్నారు. జగన్ వచ్చాక నిర్విరామంగా రాష్ట్రం బాగుకోసమే పనిచేస్తున్నారు.అయితే ఈ రోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షా …
Read More »జగన్ ని మెచ్చుకున్న టీడీపీ ఎంపీ..అందుకే ఈ సంకేతమంటారా..?
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. టీడీపీ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలిచింది వైసీపీ పార్టీ. ఇక టీడీపీ విషయానికి వస్తే చాలా దారుణంగా కేలవం 23 సీట్లు మాత్రమే గెలుచుకోగా అందులో గన్నవరం ఎమ్మెల్యే తాజాగా రాజీనామా చేసారు. ఇక ఎంపీల విషయానికి వస్తే గల్లా …
Read More »మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు..బాబుగారి రాజకీయం అంతా ఇసుకతోనే ముడిపడి ఉంది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో గత ఐదేళ్లలో ఎన్ని దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగాయో అందరికి తెలిసిన విషయమే. బాబు పాలనలో ప్రజల క్షేమం కన్నా తన కుటుంబ బాగుకోసమే ఎక్కువ చూసుకున్నాడు. బాబు అధికారంలో ఉన్నంతకాలం ప్రజలు ఎలాంటి కస్టాలు అనుభవించారో అందరికి తెలిసిందే. అందుకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పి జగన్ ని అఖండ మెజారిటీతో గెలిపించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎప్పుడూ అధికార …
Read More »భారత రత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు జగన్ ఘననివాళులు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటేల్ జీకి యావత భారత దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, అతని దృడనిశ్చయం ఐక్య భారతదేశాన్ని ముందుకు నడిపేలా దారితీసిందని జగన్ అన్నారు. Hon'ble Chief Minister Sri @ysjagan pays tribute to Bharat Ratna, Sri #SardarVallabhbhaiPatel …
Read More »చంద్రబాబు ఆ రాష్ట్రంలో అడుగుపెడితే అంతా అస్సామే..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుతిరుగుతున్న చంద్రబాబుకు రోజురోజుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ప్రజలు, మరోపక్క సొంత పార్టీ, ఇటు ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి దెబ్బలకు బాబుకి ఏమి చెయ్యాలో అర్ధం కావడంలేదు. ప్రస్తుతం అధికార పార్టీ ఐన వైసీపీ ని వేలెత్తి చూపడానికి ప్రతిపక్ష పార్టీ దగ్గర ఏ అస్త్రం లేదని చెప్పని. కాని ఒక ఇసుకు విషయంలో ఏదేదో చెయ్యాలని …
Read More »ఇఆర్సి చైర్మన్ గా జస్టీస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డి…!
ఇఆర్సి చైర్మన్ గా హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డిని నియమించడం జరిగింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.
Read More »చంద్రబాబూ అప్పుడు ప్రతిపక్షం లేకుండా చెస్తానన్నావ్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదానే కోల్పోయేలా ఉంది !
2014 లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రాజకీయంగా వైసీపీ ని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసాడు. వారిలో పార్టీ నాయకులు అత్యంత ముఖ్యమైనది. అయితే జగన్ చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యేలను లాక్ ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా పోరాటం చేశారు తప్ప ప్రస్తుతం చంద్రబాబు మాదిరిగా ప్రవర్తించలేదు. అయితే ఏకంగా అత్యంత బలమైన ప్రతిపక్షం గా ఉన్నప్పుడే జగన్ రాజకీయంగా మానసికంగా …
Read More »