ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తూ పోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తుంటే మరోవైపు తన మతం గురించి, కులం గురించి దుర్మార్గమైన ప్రచారాలను ప్రతిపక్షాలు చేయడం దారుణం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన మతం మానవత్వం అన్నారు. తన కులం దయా గుణం అని.. ఇంతకు మించి తానేమీ ఆలోచించనని అన్నారు. 6నెలల్లో హామీలకు కట్టుబడి పరిపాలన చేస్తుంటే, …
Read More »ఓపికపట్టు చిట్టీ..ఒక్కొక్క స్కామ్ బయటపడతాయి !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చమటలు పట్టించాడు. తాను ఎమ్మెల్సీగా కూడా సరిపోడని చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క చంద్రబాబు చాలా తెలివిగా కొడుకుని ఎమ్మెల్సీ చేసి ఐటీ మంత్రిని చేసి ఆ పదివికి ఉన్న గౌరవాన్ని పోగొట్టారు అని అన్నారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి..”ఐటీ మంత్రిగా ఉండగా …
Read More »ఇది జగన్ అంటే.. వీడియో కాన్ఫరెన్స్ కాదు..ప్రజల్లోకి వెళ్తేనే వారి కష్టాలు తెలుస్తాయి !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి ఇప్పటివరకు ప్రతీక్షణం ప్రజలు కోసమే ఆలోచించాడు అనడంలో ఎటువంటే సందేహం లేదు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొకటిగా తీరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రాష్ట్రాన్ని బంగారంగా మార్చేశాడు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో చెయ్యలేని పనులను కేవలం ఆరు నెలలకే చేసి చూపించాడు. తాజాగా జగన్ మరో సంచలన …
Read More »ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను..జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి మాట ఇది!
మాట తప్పను.. మడమ తిప్పను.ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన CM జగన్ ఆరు నెలల పాలనలో ప్రజోపయోగ పనులు. నాలుగు నెలల్లో 4 లక్షల 10వేల ఉద్యోగాలు. -ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. – గ్రామ వలంటీర్ ఉద్యోగాలు 2.70 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్. 48 …
Read More »లంచం తీసుకో.. జగన్ సార్ కి ఫోన్ చేస్తాను..లంచగొండులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రజలు !
కడప జిల్లా గోకవరం మండలం ఎస్ రామాపురం లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమా లో హీరో ఎవరు లంచం తీసుకున్నా వారి భరతం పడుతుంటాడు. ఆగటం అల్ తో బెంబేలెత్తిన లంచగొండి అధికారులు ఎట్టిపరిస్థితుల్లోను లంచం తీసుకోకూడదు అని ఒక మాట మీదకు వస్తారు. దాదాపుగా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి ఏపీ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కడప జిల్లా …
Read More »శ్రామికుడు అతడే..నాయకుడు అతడే..అతడే జగన్..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసిన జగన్ పోలవరం ప్రాజెక్టుపై నిబద్ధతతో ముందుకెళ్తున్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు అమ్మఒడి పథకాలకు శ్రీకారం చుట్టారు అలాగే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో …
Read More »సీఎం జగన్ ను రెండు కోరికలు కోరిన పీవీ సింధు..!
ప్రపంచ బ్యాడ్మింటన్ అభిమానులకు పరిచయం అవసరంలేని పేరు పివి సింధు అనడంలో అతిశయోక్తి లేదు. అతి చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ లో ప్రపంచ 2 వ ర్యాంకు ను సాధించిన ఘనత సింధుకే దక్కుతుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్రా లో డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే. టోక్యో ఒలింపిక్స్కు సిద్దమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు.టోక్యో ఒలింపిక్స్కు సిద్దమవుతున్న …
Read More »రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేస్తున్న చంద్రబాబు..!
రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి గ్రాఫిక్స్ ఏ నాని వ్యాఖ్యానించారు. బాబు కమీషన్ల కోసమే మదిలో రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శిలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలతో నిండున్నదన్నారు. …
Read More »చాలారోజుల తర్వాత చంద్రబాబుపై రాజకీయంగా స్పందించిన రోజా..!
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటన లో క్షమాపణలు చెప్పాలంటూ రైతులు చేసిన ఆదోళన తెలిసిందే. ఈ విషయమై ఆర్కే రోజా మాట్లాడుతూ బాబు అమరావతికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్లారా అని ఆమె నిలదీశారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా అన్నారు. అడుగుకు రూ.10 వేలు దోపిడీ చేశారని …
Read More »ఏపీలో బార్లకు నోటిఫికేషన్..రూల్స్ ఇవే !
కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …
Read More »