ఆర్థికలోటుతో ఉన్న పేదరాష్ట్రంలో శాసన మండలి కొనసాగించడం అవసరమా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్న పరిపాలన సాగించవచ్చుని పేర్కొన్నారు. 175 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెట్టాం. 86 శాతంతో అంటే ఇది నిజంగా ప్రజల సభ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. సేవకుల్లా ఉంటామని చెప్పినట్లుగా నడుచుకుంటున్నాం. చట్టాలను చేయడానికి …
Read More »బీజెపీ తో మళ్ళీ పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాట..!
ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నట్టు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో బిజెపి వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఆ పార్టీపై వ్యతిరేకత వస్తుందని ఆ వ్యతిరేక తనకు అంటుకోకుండా బిజెపికి దూరమయ్యారు. అంతేకాదు బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ …
Read More »పవన్ ను విశాఖలో ఓడించారు కాబట్టే.. కోపంతో అక్కడ రాజధాని రాకుండా అడ్డు పడుతున్నాడా ?
చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో అని మిగతా 13 జిల్లాలకు విలన్గా మారారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 జిల్లాలకు హీరో అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మూడు గ్రామాల రైతుల సమస్యను నారా చంద్రబాబు నాయుడు జాతీయ సమస్యగా చిత్రీకరించారన్నారు. మండలిలో పెద్ద విజయం సాధించినట్లుగా చంద్రబాబు హీరోగా ఫీలవుతున్నారని. ఆయన 13 జిల్లాలకు విలన్గా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలన్నారు. కొబ్బరిచిప్పలు అమ్ముకునే …
Read More »జగన్ మరో ఠాగూర్.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో ఒకేసారి ఏసిబి దాడులు !
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసిబి దాడులు జరగడం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 670 పైగా ఎమ్మార్వో కార్యాలయాలలో ఎంచుకుని 250 ఎమ్మార్వో కార్యాలయంలో ఒకేసారి నేడు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఏసీబీ రివ్యూ లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏసీబీ పై విమర్శలు చేశారు. అవినీతిని అదుపు చేయాలని,అవినీతి ని అరికట్టాలని పేదవారికి సత్వర న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఏసీబీ అధికారులకు గట్టిగా …
Read More »ఇప్పటికీ చంద్రబాబు మీద ఈగ వాలనీయనంటున్న పవన్ నాయుడు !
చంద్రబాబుకు కష్టం లేదా అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ కళ్యాణ్ కు రాజకీయాలతో పనుండదు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాబు స్క్రిప్టుకు పవన్ యాక్టర్. పుత్రుడు లోకేష్ నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్ లో ఉంటున్నారు. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయాల్లో అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడంకోసం …
Read More »పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని …
Read More »మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ ఏమమన్నారంటే.?
రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ …
Read More »బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన !
బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను …
Read More »బ్రేకింగ్.. నారాయణ, పుల్లారావుల అరెస్ట్ తప్పదా.?
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. మాజీమంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహాలపై కేసునమోదు చేశామని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసిందని మేరీ ప్రశాంతి …
Read More »పవన్ కళ్యాణ్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న రాపాక..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కనీసం లెక్కచేయడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయారు అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది కానీ రాపాక వరప్రసాద్ తనకున్న ప్రజా బలంతో గెలుపొందారు. అయితే గెలిచినట్టు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా …
Read More »