కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు.. ఎన్నికలకు అస్సలు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, శనివారం జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నేనేమనుకుంటున్నానంటే.. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి.. ఎన్నికల కోసమే పనిచేసినప్పుడు ఫలితాలు కాదు కదా..! భవిష్యత్తులో కూడా ప్రజలు నమ్మరన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా అమలు కాని వినూత్న కార్యక్రమాలను ఏపీలో అమలు పరుస్తున్నామన్నారు. ఇక ఎలెక్షన్ అంటారా..? …
Read More »నారా లోకేష్ చీకటి సర్వేలో.. టీడీపీ ఆశలు గల్లంతు..!! సీఎం ఎవరో తేలిపోయింది..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు.. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేయించిన సర్వేలో టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. అంతేకాక.. 2019లో అధికారంలోకి వచ్చే పార్టీ వివరాలు, ఎన్నిసీట్లు, ఎక్కడెక్క డ. ప్రజల ఆదరణ ఎవరిపై ఉంది అన్న అంశాలపై జరిగిన ఈ సర్వేలో సీఎం ఎవరో కూడా తేలింది. నారా లోకేష్ సర్వేలో …
Read More »వైఎస్ జగన్ మీటింగ్లో.. టీడీపీ కార్యకర్త నవ్వులు.. పువ్వులు..!!
వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ అడుగులో అడుగులు వేస్తూ నిరంతరం జగన్ వెంటే నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సభలో పాల్గొన్న నెల్లూరు జిల్లా వాసి టీడీపీ కార్యకర్త …
Read More »వైసీపీలోకి లగడపాటి రాజ్గోపాల్..! డేట్ ఫిక్స్..!!
వైసీపీలోకి లగడపాటి రాజ్గోపాల్..! డేట్ ఫిక్స్..!!… లడపాటి రాజగోపాల్ వైసీపీలో చేరనున్నారా..? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు మరీ. ఆ కారణాలను ఒకసారి పరిశీలిస్తే రాజకీయ విశ్లేషకుల మాట వాస్తవమనే చెప్పొచ్చు. see also : కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత … ఇక అసలు విషయానికొస్తే.. ఇటు రాష్ట్రంలోను.. అటు …
Read More »2019 లో ముఖ్యమంత్రి కానున్న వైఎస్ జగన్..! ఇవిగో సాక్ష్యాలు.!!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏంటి ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు..? అని అనుకుంటున్నారా..!! మీ సందేహాలకు సాక్షాధారాలే ఈ కథనం. ఒక్కసారి 2014 లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పట్నుంచి చంద్రబాబు సర్కార్ పనితీరును, అలాగే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే మీరూ అవుననే …
Read More »హుదూద్ రావాలని కోరుకున్న వ్యక్తి… ”వైఎస్ జగన్”
జగన్ పాదయాత్రపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు ఏపీ మంత్రి జవహర్. వాక్ విత్ జగన్ అంటే జైలుకేనని విమర్శించారు. వైఎస్ జగన్ వెయ్యి కిలో మీటర్లు కాదు కదా.. లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేరన్నారు మంత్రి జవహర్. అంతటితో ఆగక అసలు ప్రజలు వైఎస్ జగన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం పీఠంకు దగ్గర అవుతున్నానని అనుకుంటూ భ్రమపడుతున్నాడని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ మోకాళ్ల …
Read More »దుమారం రేపుతోన్నఅల్లు అరవింద్ పోలిక..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిలో ఉన్న నిజాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్లో లేదట. స్వయాన చిరంజీవి, పవన్ కల్యాణ్ల బావ అల్లు అరవింద్ అన్న మాటలే ఇవి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సినీ నటుడు, పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు తప్పు చేసిన వారిని ప్రశ్నించేందుకే జనసేన, ప్రజల తరుపున …
Read More »పాదయాత్రలో జగన్… అంతిమ యాత్రలో టీడీపీ..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలను మరింత దగ్గరగా తెలుసుకోవడమే కాకుండా.. వాటికి పరిష్కార మార్గాలను, ప్రనాళికలను రచించేందుకు చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర టీడీపీకి అంతిమ యాత్ర కాబోతుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలను కూడా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకకులు. ఒకసారి రాజకీయ విశ్లేషకులు చెప్పిన కారణాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం ఏపీలో పాలనను కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కార్ ప్రజల్లో …
Read More »జగన్ సీఎం కావడానికి ఇదే ఉదాహరణ..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర రికార్డును సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో వైఎస్ జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న తరుణంలో సైదాపురంలో వైఎస్ఆర్ శ్రేణులు 25 అడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న …
Read More »చంద్రబాబుకు మంత్రి పదవి..వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్ర..!!
చంద్రబాబుకు మంత్రి పదవి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్ర.!!.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతో సయోధ్యతో, కలిసిమెలిసి ఉండేవారని, తరువాత కాలంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత రాజశేఖర్రెడ్డిని …
Read More »