ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఓ ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి. see also : రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు .. ఆయన …
Read More »మోడీకి దగ్గరయ్యేందుకు వైఎస్ జగన్ అందరి కాళ్లపై పడుతున్నాడు..!!
తన స్వార్ధం కోసం ఒక స్పష్టత లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు, అదే విధంగా ప్రత్యేక హోదా పేరిట తన హోదాను నిబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హతే లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న జగన్ మోహన్రెడ్డి పార్టీ వాళ్లు రాజీనామాలు చేసి ఉంటే ప్రజలు …
Read More »వైఎస్ జగన్ స్ఫూర్తితోనే.. ”భరత్ అనే నేను”
శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్బాబు కాంబోలో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కథ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుందన్న వార్త ఇప్పుడు షోల్ మీడియాలో హాట్టాపిక్ అయింది. అయితే, మహేష్బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు వైసీపీ లీడర్గా ఉన్న …
Read More »వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన ”గాయత్రి”..!!
వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన గాయత్రి మూవీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది గాయత్రి మూవీ. అయితే, నటుడు మోహన్బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం గాయత్రి శుక్రవారం విడుదలైన …
Read More »అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్లానే..!! : మంచు మోహన్బాబు
సినీ నటుడు మంచు మోహన్బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా చంద్రబాబు నాకు మిత్రుడు కాదు.. అంతకు మించిన బంధువూ కాదు. మేం ఇకపై కలవము కూడాను. అంటూ మంచు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. see also : ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి అయితే, ఇటీవల …
Read More »అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలనుబట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇటీవల ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మోడీ సర్కార్ ముందస్తు ఎన్నిలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏ ఏ రాష్ట్రంలో ఎవరెవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న …
Read More »దట్ ఈజ్ వైఎస్ఆర్ : వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..!!
ప్రజల కోసం ఏమైనా చేసే మనస్తత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిది. అంతేకాదు. ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉంచిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్, 108, ఇలా అనేక పథకాలే.. వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిని చేశాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే …
Read More »ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారం ఎవరిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చిన మరో జాతీయ సర్వే..!!
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గ పడుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఎవరి బలాబలాలు ఎంత..? అధికార పీఠం దక్కించుకునేది ఎవరు అన్న అంశాలపై సర్వేలు చేయడాన్ని ముమ్మరం చేశారు. రిపబ్లికన్ టీవీ సర్వే ఫలితాలు జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, క్వెస్ట్ జాతీయ సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాలు మాత్రం టీడీపీ కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలు సోషల్ మీడియాలో హల్చల్ …
Read More »రాహుల్ గాంధీ సర్వేలో జగన్కు షాకింగ్ రిజల్ట్..! ఎవరెవరికి ఎన్ని సీట్లు..!!
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గ పడుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఎవరి బలాబలాలు ఎంత..? అధికార పీఠం దక్కించుకునేది ఎవరు అన్న అంశాలపై సర్వేలు చేయడాన్ని ముమ్మరం చేశారు. రిపబ్లికన్ టీవీ సర్వే ఫలితాలు జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఏజెన్సీల ద్వారా చేసిన సర్వే ఫలితాలు మాత్రం టీడీపీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలు సోషల్ …
Read More »సానుభూతి మంత్రం సిద్ధం చేస్తున్న చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సానుభూతి మంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, పాలకులు ప్రజలను ఆకర్షించుకోవడానికి, ఆకట్టుకోవడానికి జనాకర్ష పథకాలు అమలు చేస్తూనే వ్యక్తిగతంగా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నానని నమ్మిస్తుంటారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుది అందెవేసిన చేయి అనే చెప్పుకోవాలి. అయితే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు సానుభూతి మంత్రం అవసరం ఏముందనేగా మీ …
Read More »