వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే… గత ఎన్నికల్లో అద్దంకిని వైసీపీ కైవసం చేసుకున్నా టీడీపీ మధ్యలో ఎగరేసుకుపోయింది. అద్దంకి నియోజకవర్గం. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి ప్రజలు ఓట్లేసి గెలపించినా గొట్టిపాటి పార్టీ మారడంతో ఇక్కడ వైసీపికి …
Read More »పవన్కు షాక్ ఇచ్చిన జగన్..!
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. వైసీఈప అధినేత వైఎస్ జగన్.. జెండా ఊపి వారి పోరాటానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేసిన ఆ తరువాత పార్లమెంటులో తమ పోరాటం ఉంటుందని జగన్ తెలిపారు. మార్చి 21న ఎన్టీఏ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు పార్టీలో ఉన్న …
Read More »పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!!
పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!! అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు గురించి సంచలన విషయం చెప్పారు. కాగా, శనివారం జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అవినీతిపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను నట్టేట ముంచాయన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును …
Read More »That Is Jagan-ఒక్క స్కెచ్ తో టీడీపీలో అలజడి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అదిరిపోయే షాకిచ్చారు.అయితే ఇప్పటికే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయితే చంద్రబాబు ఎత్తులేస్తూ ఉంటే జగన్ చూస్తూ కూర్చోడుగా.. దీంతో ఈ ఎత్తులు, పై ఎత్తులతోనే రాజ్యసభ ఎన్నికలు రంజుగా జరగటం ఖాయంగా తెలుస్తోంది. …
Read More »వైసీపీలోకి భారీగా వలసలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో అటు ఇతర దేశాల్లో కూడా వైసీపీ పార్టీలోకి చేరడానికి క్యూ కడుతున్నారు. See Also:Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.! ఈ క్రమంలో కువైట్ వైసీపీ అధ్యక్షుడు ముమ్మడి బాలిరెడ్డి ,గల్ఫ్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఇలియాస్,కువైట్ వైసీపీ ఎస్సీ ,ఎస్టీ విభాగ అధ్యక్షుడు బీఎన్ సింహా సమక్షంలో పలువురు ఎస్సీ …
Read More »Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.!
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. See Also:రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..జగన్ పై హోం మంత్రి షాకింగ్ కామెంట్స్ !! ఒకవైపు పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలను …
Read More »రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమటలు పట్టాయ్..!!
ఏపీ టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. దానికి కారణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటమే. రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటికీ ప్రత్యేక హోదానే శ్వాసగా.. తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే.. మరో పక్క ప్రత్యేక హోదాపై గళమెత్తుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతోనే …
Read More »రేపే మార్చి 4..పులివెందులలో ఏమి జరుగబోతుంది..!
ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల రాజకీయం మంచి హీటేక్కింది.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందులలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికార టీడీపీ పార్టీకి సవాలు విసిరిన సంగతి తెల్సిందే. see also :జగన్ మనసున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండహే షేర్లు..! see also : అసలు …
Read More »పెట్రేగిపోతున్న తెలుగు తమ్ముళ్ళ వేధింపులు….!
ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను పొందాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హత అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు ,ఆ పార్టీకి సానుభూతి పరులై ఉండాలి.అలా ఉంటేనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు అందుతాయి. అలా కాకుండా ఇతర పార్టీలకు ముఖ్యంగా వైసీపీకి చెందినవారు అయితే అర్హులైన సరే వారికి అందవు.ఒకనోకసమయంలో పార్టీ …
Read More »