Home / Tag Archives: jagan (page 264)

Tag Archives: jagan

జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదాపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.గల్లీ నుండి ఢిల్లీ వరకు పలుమార్లు అనేక ఉద్యమాలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఘనంగా చాటి …

Read More »

జగన్ సవాలును బాబు స్వీకరిస్తాడా ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తోన్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.ఈ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే సవాలు విసిరారు. See Also:సీఎం …

Read More »

జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ …

Read More »

జగన్ కు పిచ్చెక్కింది..అందుకే రోడ్లపై తిరుగుతున్నాడు-టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీ అధికార టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం తన పొలిటికల్ కెరీర్ లో ఓటమి ఎరగని నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. కానీ వైసీపీ …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!! అవును, జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప‌రికిపంద‌. సొంత భార్య‌కి బెదిరింపులు వ‌స్తే.. ఖండ‌న చేయ‌లేని పిరికిపంద ప‌వ‌న్ క‌ల్యాన్‌. అటువంటి వ్య‌క్తి రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు. ప్ర‌జా జీవితానికి అస‌లే ప‌నికిరాడు. ప్ర‌జ‌లను ర‌క్షించ‌డానికి అస్స‌లు ప‌నికిరాడు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను న‌ట్టేట ముంచిన వారిలో …

Read More »

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత‌..! డేట్ ఫిక్స్‌..!!

రాష్ట్ర విభ‌జ‌నతో ఇటు ఆంధ్రప్ర‌దేశ్‌, అటు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ త‌న పూర్వ వైభ‌వాన్ని కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ త‌న పూర్వ‌వైభ‌వాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లో చేరారు కూడాను. ఆ విష‌యం అటుంచితే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియ‌క అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న బీజేపీ …

Read More »

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..??

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..?, ఇప్పుడిదే ప్ర‌శ్నకు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లు విధాల‌గా స‌మాధానం చెబుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ప‌లు విధాలుగా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, 2014 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇద్ద‌రి ప‌నితీరును ప‌రిశీలిస్తే.. see also : అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!! ఏపీ …

Read More »

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

చంద్ర‌బాబు రూ.ల‌క్ష‌ల‌కోట్ల అవినీతిని ఏకి పారేసిన హీరో శివాజీ..!!

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ మొద‌టి సంవ‌త్స‌రంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మోడీ స‌ర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ని చెపుతున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. నాడు అమిత్‌షా ల‌క్షా 50వేల కోట్ల రూపాయ‌ల‌ను ఏపీ అభివృద్ధికి ఇచ్చామ‌ని చెప్తుంటే ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. ఆ ల‌క్షా 50 …

Read More »

సీఎం కేసీఆర్ తో కల్సి నడుస్తాం-ఏపీ మాజీ మంత్రి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పలువురు నుండి మద్దతు లభిస్తుంది.నిన్న శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటె బీజేపీ ,బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తోరోకులు చేయడం తప్ప దేశ ప్రజలకు ,రైతాంగానికి ఎటువంటి న్యాయం జరగలేదని ..అందుకే సరికొత్త నాయకత్వం కావాలని ఆయన అన్నారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat