చంద్రబాబు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అంతేనా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కూడాను. అయితే, సీఎం చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తారని, అలాగే, ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా చంద్రబాబును చెప్పుకుంటారని పలు పత్రికలతోపాటు, రాజకీయ విశ్లేషకుల మాట. అయితే, చంద్రబాబు తీరును గమనించిన వారు రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. see also …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా మొత్తం ఇరవై తొమ్మిది సార్లు దేశ రాజధాని ఢిల్లీ మహానగరానికి వెళ్లి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ,కేంద్ర సర్కారులోని పెద్దలను కల్సి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ..విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పలుమార్లు కోరాను. అయిన కానీ కేంద్రం నుండి కానీ ప్రధాన మంత్రి నుండి కానీ ఎటువంటి …
Read More »వైసీపీలోకి చిరుకి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!
ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు విషయానికి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఒక ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఆయన ఎవరోకాదు చాగల్లు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ దర్శకుడు వివి వినాయక్.తాజాగా ఆయన రాజకీయాల్లోకి …
Read More »బాబు & లోకేష్ కు పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ తనపై ,తన తండ్రిపై ఆరోపణలు చేయడం చాలా బాధాకరం.ఇలాంటి ఆరోపణలు చేస్తాడని అసలు అనుకోలేదు.తనపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు …
Read More »వైఎస్ జగన్.. ఓ జప్ఫా..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా అస్సలు పనికిరాడు, అతను ఓ జప్ఫా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కాగా, ఇటీవల జలీల్ ఖాన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి, అలాగే, అమరావతి …
Read More »చంద్రబాబు సర్కార్పై సీబీఐ ఎటాక్..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సీబీఐ ఎటాక్, సీబీఐ మొదటి ఎటాక్ ఆ ఐదుగురి పైనే. అదేంటి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుపై సీబీఐ ఎటాక్ చేయడమేంటి అనుకుంటున్నారా..? అవును, ఇప్పుడు ఏ సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్లో చూసినా ఈ వార్తే వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ ముందుగా డేగ కన్ను ఉంచింది. గత సంవత్సరం రోజులుగా …
Read More »ప్రతీ ఒక్కరీ రోమాలు నిక్కపొడుచుకొనేలా ”జగన్ ధైర్యం”..!!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయట. ఇప్పుడీ వార్తే సోసల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియా కథనానికి కారణాలు కూడా లేకపోలేదు మరీ. ఓ సారి ఆ కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!
ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ …
Read More »లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!
ఏపీ అధికార పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక అంశం మీద సొంత సర్వేలు చేయించుకోవడం అలవాటు అనే సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా తమ పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారు అని ..అంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ..ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం కష్టమే అని గతంలో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా.తాజా రాజకీయ పరిస్థితులపై ,సిట్టింగ్ …
Read More »ప్రత్యేక హోదాపై జగన్ పోరాటం అద్భుతం :చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు ఇవాళ మీడియా ముఖంగా చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను వంచించడంలో చంద్రబాబుకు సాటి ఎవ్వరూ రారని, చంద్రబాబు ఆలోచనలన్నీ రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేయాలనే తప్పా.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నాడూ ఆలోచన చేయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చే …
Read More »