తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలకు ,నేతలకు ,మంత్రులకు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి సంచలనాత్మక సవాలు విసిరారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై ప్రజలతో సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్న సంగతి విదితమే.పోసాని కృష్ణమురళి ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక …
Read More »జగన్ను ఉగ్రవాదులతో పోల్చిన బోండా ఉమా..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పైకి సాఫ్ట్గా కనపడినా.. లోపల మాత్రం ఫ్యాక్షనిజం, ఉగ్రవాదుల ఆలోచనలే ఉంటాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగ్రవాదులకంటే ప్రమాదమని పేర్కొన్నారు. see also : బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ఎవరికెన్ని..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ ,బీజేపీ పార్టీలు తమ నాలుగేళ్ళ అనుబంధాన్ని తెంచుకున్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అని …
Read More »అప్రూవర్ గా మారిన టీడీపీ ఎంపీ -రానున్న పదిరోజుల్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ ..!
అది దాదాపు మూడున్నర దశాబ్దాలుకు పైగా చరిత్ర ఉన్న పార్టీ.తెలుగోడి ఆత్మగౌరవం అనే ట్యాగ్ తో మొదలైన పార్టీ ..దశాబ్దాల చరిత్ర ..కొన్నేండ్ల అరాచక పాలనకు తెరదించిన పార్టీ.అన్నిటికి మించి ఢిల్లీ వాళ్ళను గల్లీకి రప్పించి మెడలు వంచిన పార్టీ.ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..అదే టీడీపీ పార్టీ గురించి.అయితే ఆ పార్టీను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అప్పటి …
Read More »వైఎస్ఆర్పై చంద్రబాబు వ్యాఖ్యల గుట్టును.. రట్టు చేసిన ఉండవల్లి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ నాడు ఇందిరాగాంధీకి చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానంటూ వ్యాఖ్యలు …
Read More »ఎంపీ కొత్తపల్లి గీతకు ప్రాణహాని..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత ప్రాణానికి హాని ఉందని ఆమె దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో కొంతమంది గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. నేను లోక్ సభకు హాజరుకాకుండా ఉండాలని ..లేకపోతే దాడికి పాల్పడతామని వార్రు బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం …
Read More »కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో ఎంపీ సుజన రహస్య భేటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఇటివల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సుజన చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారు అని వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో ..జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటివల ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి పోవడంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలుగా …
Read More »బీజేపీ, టీడీపీ రాజీ వెనుక అసలు రహస్యం..!?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించే క్రమంలో.. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షల కోట్ల నిధులను పక్కదారి పట్టించారా..? అంతటితో ఆగక ఆ నిధులన్నింటిని హవాలా రూపంలో విదేశాలకు తరలించారా.? అందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రుల వాటా ఎంత..? ఈ భారీ కుంభకోణంలో 2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ, జనసేన నేతల వాటా ఎంత..? …
Read More »అసెంబ్లీకి వచ్చే దమ్ము లేనోడు..!! సీఎం అవుతాడా..??
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హేళన చేశారని, కానీ, అదే పట్టిసీమతో సీఎం చంద్రబాబు లక్షల …
Read More »చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నాదగ్గరకు నేరస్తులు రావాలంటే భయపడతారు.రాష్ట్రంలో ఎటువంటి అవినీతి అక్రమాలు చేసే నేరస్తులు లేకుండా చేయాలన్నదే తన అభిమతం అని చెప్పారు.దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన జగన్ టీమ్ కొన్ని సాక్ష్యాలను ,ఫోటోలను చంద్రబాబుతో ఉన్న నేరస్తుల గురించి రాస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి ..ఉన్నది …
Read More »