ఆమె ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన మహిళా ఎంపీ ..అయితేనేమి అధికారం కోసం ..పార్టీ ఇచ్చే ప్రాజెక్టుల కోసం నమ్ముకున్న ప్రజలను ..ఎంపీగా గెలిపించిన పార్టీను మోసం చేసి టీడీపీ పార్టీలో చేరింది.ఇంతకూ ఎవరు అని అలోచిస్తున్నరా ఆమె ఎవరో కాదు ..ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.ప్రస్తుతం ఆమె అధికార టీడీపీ పార్టీలో చేరిన కొన్నాళ్ళు వార్తల్లో …
Read More »వైసీపీలోకి 4గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..
ఏపీ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..తాయిలాల కోసం ఆశపడి అధికార టీడీపీ పార్టీలోకి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ..ముగ్గురు ఎంపీలు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిన సంగతి విదితమే.అయితే తాజాగా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలలో నలుగురు బ్యాక్ టూ హోమ్ అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే పార్టీ మారితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని …
Read More »చంద్రబాబుపై ప్రముఖ సినీ నటి సంచలన వ్యాఖ్యలు..!!
టీడీపీ పార్టీ చంద్రబాబు సొత్తు కాదు..!! అవును, టీడీపీ చంద్రబాబు సొత్తు కాదు, నాడు సీనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మరీ చంద్రబాబు టీడీపీని లాక్కున్నారు. ఇక అప్పట్నుంచి సీనియర్ రామారావు వారసులైన బాలకృష్ణ, హరికృష్ణలను రాజకీయంగా చంద్రబాబు తొక్కేశారు. సీనియర్ రామారావు మనవళ్లను కూడా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చాణుక్యతతో అణగదొక్కారు. ఇప్పటికైనా జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి. జూ.ఎన్టీఆర్ మాటలు స్టార్ట్ చేస్తే ఆపడు. 2014 …
Read More »పవన్ కళ్యాణ్కు ముడుపులు అందాయి..! నేనే సాక్ష్యం..!!
అవును, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముడుపులు అందాయి. అందుకు నేనే సాక్ష్యం, కావాలంటే మోడీ, చంద్రబాబుల నుంచి పవన్ కల్యాణ్ ముడుపులు తీసుకున్న స్థలంతోపాటు, సమయం కూడా చెబుతాను. స్థలం చిత్తూరు, సమయం అర్థరాత్రి. తిరుమల తిరుపతి కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా పవన్ కల్యాణ్ ముడుపులు తీసుకుని టీడీపీ, బీజేపీ పార్టీల తరుపున ప్రచారం …
Read More »చరిత్ర సృష్టించిన వైసీపీ -డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి ..!
వందల ఏళ్ళ చరిత్ర ఉన్న అఖండ భారతావనికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే దానిపై అవగాహన ఉన్న చిన్న పోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు చెప్తారు ఆగస్టు 15,1947 అని .అయితే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతున్న కానీ ఇంతవరకూ వందల ఏళ్ళ చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కానీ ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ తీసుకొని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది …
Read More »వైసీపీ బాటలో టీడీపీ ఎంపీ సతీమణి ..!
ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ తోట నరసింహం సతీమణి అయిన తోట వాణి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ బాటలో నడుస్తున్నారా ..ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అలుపు ఎరగని పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. sEE aLsO:V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి …
Read More »విజయ్ మాల్యాను కల్సిన చంద్రబాబు ..!
నారా చంద్రబాబు నాయుడు దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులను మోసం చేసి కొన్ని వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి ఇటివల మూడో పెళ్లి చేస్కోబోతున్నాడు అని వార్తలు వస్తున్నా ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను కలిశారా ..?.ఇప్పటికే రాష్ట్రంలో ఇంట బయట పలు అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణల వర్షం …
Read More »కళ్లు బయర్లుకమ్మే వాస్తవ కథనం మీ కోసం..!!
2 లక్షలా 20 వేల కోట్లు.. ఇది ఏపీ అప్పుకాదు..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించి దుబాయ్లోని నల్లధనం విలువ..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలోని ముఖ్యమంత్రుల్లో అతి సంపన్నుడు అన్న వాస్తవాన్ని ఇటీవల జరిగిన సర్వే తేల్చిన విషయం తెలిసిందే.చంద్రబాబు నాయుడు దేశంలోని ముఖ్యమంత్రుల్లో సంపన్నుడు మాత్రమే కాదు, విదేశాల్లో అత్యధిక నల్లధనం కలిగిన ముఖ్యమంత్రుల్లోనూ ఫస్ట్ప్లేస్ను కొట్టేశారు. చంద్రబాబు నాయుడు తాను చేసిన …
Read More »చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక అసలు గుట్టు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క …
Read More »ఏపీ రాజకీయాలపై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …
Read More »