ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత ..సీనియర్ మంత్రిగా యావత్తు ఒక్క జిల్లా ప్రజలనే కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్ధుడు..అన్నిటికి మించి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న రాజకీయ నేత .ఇంతకూ ఎవరు అని అనుకుంటున్నారా ..రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More »ఇదీ అసలు కథ..!!
మంత్రి గంటా రూ.1000 కోట్ల అవినీతి భాగోతాన్ని రట్టు చేసిన మరో టీడీపీ మంత్రి..!! అవును, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రూ.వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అయితే, వెయ్యికోట్ల అవినీతి భాగోతంలో మంత్రి గంటాతోపాటు సంబంధం ఉన్న మరో అధికారి పేరు కూడా చెప్తాను. అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావు కనుసన్నల్లో జరిగిన ఈ అవినీతి భాగోతమంతా నిధుల రూపంలో చేసింది కాదని, వెయ్యి కోట్ల రూపాయలు …
Read More »ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ్..!!
రాష్ట్ర విభజన తరువాత సుమారు రూ.2లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగా, మంగళవారం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తే.. నేడు …
Read More »జగన్ అన్నకే మా ఓటు.. తేల్చి చెప్పిన మత్స్యకారులు..!!
ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తంబళ్లపల్లి గ్రామంలో జగన్ …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న బడా పారిశ్రామిక వేత్త..!
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైందా అనిపిస్తుంది .ఇప్పటికే అధికార టీడీపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి క్యూలు కడుతున్నారు .తాజాగా రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ బడా పారిశ్రామిక వేత్త వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు. See Also:కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..కాటసాని రాంభూపాల్ …
Read More »ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరంలేదు-జగన్ కేమి తెలుసు-వీడియో ..!
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఒకవైపు ఐదున్నర కోట్ల ఆంధ్రులు రోడ్లపైకి వచ్చి కొట్లాడుతున్నారు .మరోవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి దేశ రాజధాని ఢిల్లీ మహానగరం నడి బొడ్డున అమర నిరాహార దీక్ష చేస్తున్నారు . గత ఐదు రోజులుగా వైసీపీ ఎంపీలు ,ఆ పార్టీ శ్రేణులు ఢిల్లీ లో చేస్తున్న అమర నిరాహార దీక్షకు ఇటు రాజకీయ …
Read More »జగన్ను రోడ్లమీద తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయ్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమే ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »చంద్రబాబు నేతృత్వంలో మంత్రి వర్గ భేటీకి శివాజీ ..!
వినడానికి వింతగా ఉన్న కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వార్తలకు ఊతమిస్తుంది .అసలు విషయానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఇటు రాజకీయ వర్గాలు ..అటు ఇరు పార్టీలు చెప్పే ప్రధాన …
Read More »ఈ విషయాన్ని పచ్చబ్యాచ్కి తెలియజేయండి..!!
వైఎస్ జగన్. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడమేంటి..? మాకేదో మేలు చేస్తాడులే అని భావించి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజలందరికీ తెలిసేలా అధికార పార్టీని ప్రశ్నించేందుకు అవకాశం ఇచ్చే అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరుకాకపోవడటమేంటి..? వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను గాలి తిరిగుళ్లు తిరగమని.. రోడ్డున వదిలేశారా..? లేక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి …
Read More »చంద్రబాబు బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సీబీఐ..!
చంద్రబాబు బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సీబీఐ..! కారణం తెలిస్తే షాక్..!! అమరావతి, ఇది కేవలం రాజధాని ప్రాంతమే కాదు. ఐదుకోట్ల ప్రజల భవిష్యత్తు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ రాజధానిగా రూపుదిద్దుకుంటోన్న ప్రాంతం. అయితే, రాజకీయంగా, పాలనా పరంగా 40 ఏళ్లు అనుభవం ఉందంటూ మీడియాలతో ప్రచారం చేయించుకునే సీఎం చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రాజధాని అమరావతి నిర్మాణం కోసమని 36వేల ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వానికి ధారాదత్తం …
Read More »