ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తే.. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది తానేనంటూ చంద్రబాబు చెప్పినా చెబుతాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఓ ప్రముఖ ఛానెల్లో యాంకర్ వంతొచ్చినట్టుంది. చంద్రబాబుపై తనదైన శైలిలో పంచ్లు పేలుస్తూ.. …
Read More »2019ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ,జనసేన భాగస్వామ్యంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో మాత్రమే అధికారాన్ని పీఠాన్ని దక్కించుకుంది .అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటూ మోస్ట్ సీనియర్ జర్నలిస్టు అయిన ఇలపావులూరి మురళీ మోహన రావు గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఒకటి …
Read More »టీడీపీ పార్టీకి వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా ..!
ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ..ఒక్కటి కాదు రెండు దాదాపు యాబై వేల మెజారిటీతో గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు .చేరిన మొదట్లో అంత సవ్యంగానే ఉంది .కానీ ఆ తర్వాత గతంలో ఆ నియోజకవర్గం నుండి గెలుపొంది మంత్రిగా పని చేసిన ఒక …
Read More »2019లో టీడీపీ ఓటమి ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు గుప్పించి.. ప్రజలను మోసం చేసి మరీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలనుంది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే ఎన్నికల భయం మొదలైందని, 2019లో టీడీపీ ఓటమి చెందబోతుందన్న సమాచారం చంద్రబాబు చెవిన పడటమే అందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, 2019లో చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడానికి ఎనిమిది అంశాలను రాజకీయ నాయకులు …
Read More »వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు..!!
అమెరికా దేశానికి చెందిన మెలోడీ అనే మహిళ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ప్రజా సంకల్ప యాత్రతో ప్రజాదారణ చూరగొంటూ.. వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ చేస్తున్న వైఎస్ జగన్ను అమెరికాకు చెందిన మహిళ తన కుటుంబ సమేతంగా కలిసింది. జగన్ను కలిసి తరువాత జగన్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది …
Read More »జగన్ నిజ స్వరూపం తెలిపే ఫోటో.. మీ కోసం..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలతో 152వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాళెంలో ప్రారంభించి బుద్దాలపాళెంలో …
Read More »వైఎస్ జగన్ వార్డు మెంబర్గా కూడా పనికిరాడు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కలలు కంటున్నారు. ఆ కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయి. వైఎస్ జగన్ మోహన్రెడ్డి 2019లోనే కాదు.. ఎప్పటికీ సీఎం కాలేరు. కనీసం వార్డు మెంబర్గా కూడా ఇకపై గెలవలేరు. ప్రజలు గెలవనీయరు అంటూ జగన్పై ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. see also …
Read More »విశ్వబ్రాహ్మణులకు జగన్ గుడ్ న్యూస్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట యాబై ఒక్క రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులోభాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో విశ్వబ్రాహ్మణులతో సమావేశమయ్యారు జగన్ .ఈ సందర్భంగా వారు తమ సామాజికవర్గం ఎదుర్కుంటున్న పలు సమస్యల గురించి …
Read More »5కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్ పాలన..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని కుంభ కోణం ..అవినీతి అక్రమాలు లేవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటుగా గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగి ..నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అనుభవించి ఇటివల టీడీపీ కూటమి నుండి బయటకొచ్చిన బీజేపీ వరకు చేస్తున్న ప్రధాన ఆరోపణ . అంతటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉన్న టీడీపీ పార్టీను ఏపీలో లేకుండా ఆ …
Read More »“అనంత”టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!
ఏపీలో అనంతపురం జిల్లా టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది .జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన పాదయాత్ర ఎఫెక్ట్ టీడీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందని జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో చేయించిన సర్వేలో తేలింది .గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం 14నియోజకవర్గాలకు అధికార టీడీపీ పార్టీ 12 స్థానాలను …
Read More »