ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడుకు ప్రధాన భద్రతా అధికారిగా పనిచేసిన రాయలసీమ మాజీ ఐజీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో రాయలసీమ …
Read More »బాబు, జగన్, కన్నా సృష్టించిన రికార్డ్ ఇది..!
ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నవారు ఒ ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారు. ఇంకా చెప్పాలంటే ఓ ప్రత్యేక రికార్డ్ను కూడా సృష్టించారు. అలా రికార్డ్ సృష్టించింది కూడా ఓ ముగ్గురు ప్రముఖమైన నాయకులు. అది కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు కావడం. ఆ ముగ్గురే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. …
Read More »రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన చంద్రబాబు.. ఎందుకో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..!!
కర్ణాటక ఫలితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్రబాబు ఫోన్ కాల్..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు తారక రామారావు అసలు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కదా..! అటువంటిది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయడమేంటి..? అసలు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం …
Read More »వైసీపీ అధినేత వైఎస్ జగన్ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు శుభవార్తను ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .పాదయాత్రలో భాగంగా ఆయన్ని పలువురు ఆటో డ్రైవర్లు …
Read More »అజ్ఞాతంలో అశోక్బాబు..!!
అశోక్బాబు, పేరుకే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేత. కానీ, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ టీడీపీకి మద్దతు దారుడు. అంతేకాక, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఏ ఉద్యమం చేపట్టినా.. ఆ ఉద్యమాన్ని పక్క దారి పట్టించడంలో అశోక్బాబు ముందుంటారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టి మరీ తనపై ఉన్న కేసును కొట్టేయించుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్న …
Read More »పాపం జేసీ బ్రదర్స్… జగన్ ను తిడితే ఏం జరిగిందో తెలుసా.??
అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అప్పటి అధికార పార్టీనేత శంకర్రావు, ప్రతిపక్ష నేత దివంగత మాజీ ఎంపీ ఎర్రంనాయుడులు కలిసి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దర్శకత్వంలో వైఎస్ జగన్పై అక్రమంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత శంకర్రావు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అయితే …
Read More »ముద్రగడ సంచలన నిర్ణయం..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్కు పూలతో ఘన స్వాగతం పలికారు. అంతేకాక, జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న …
Read More »ఏపీలో 20 వేల కోట్ల కుంభకోణం-అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!
ఏపీలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఏపీ ఐటీ విభాగంలో మొత్తం ఇరవై వేల కోట్ల కుంభ కోణం జరిగిందని “ఒరై సాంబా, రాస్కో”అని నెటిజన్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ చేశాడు .ఉన్నది ఉన్నట్లు మీకోసం ..ఒక్కసారి చదవండి ..”బాధ్యతగల ప్రతిపౌరుడు …
Read More »జగన్కు తప్పిన పెను ప్రమాదం..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, ఆ వెంటనే పక్కనే ఉన్న బాడీగార్డ్స్ తేరుకుని జగన్ను పట్టుకోవడంతో.. జగన్కు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ పాదయాత్రకు అంత క్రేజ్ రావడానికి గల కారణాలను రాజకీయ …
Read More »స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయంతో ఆందోళనలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్. అవును, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వైద్య వృత్తిలో ఉన్న కోడెల శివ ప్రసాద్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్నుంచి ఇప్పటి వరకు కోడెల శివ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు. అటువంటి కోడెల శివ …
Read More »