Home / Tag Archives: jagan (page 228)

Tag Archives: jagan

మే నెల చివ‌రి నాటికి వైసీపీలో చేర‌నున్న నేత‌లు వీరే..!!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తో దేశ వ్యాప్తంగా ఒక్క‌సారిగా రాజ‌కీయ వాతావ‌ర‌ణ వేడెక్కింది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు స‌ర్వే సంస్థ‌లు చేసిన స‌ర్వేల‌న్నీ ఒక్క‌సారిగా త‌ల‌కిందుల‌య్యాయి. అయితే, మిగ‌తా పార్టీల‌కంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని ఎన్నిక‌ల‌కు ముందు స‌ర్వేల‌న్నీ పేర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ స‌ర్వే ఫ‌లితాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ప్ర‌జ‌లు తీర్పునిచ్చారు. బీజేపీ 104, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్‌పీ-1, ఇతరులు-2 …

Read More »

జగన్ శవరాజకీయాలు మానుకో -జగన్ కు మంత్రి నక్కా వార్నింగ్ ..!

ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన పడవ మునిగింది.దీంతో అందులో ఉన్న నలబై మంది గల్లంతయ్యారు . పడవ ప్రమాదం జరగడం చాలా బాధాకరం .కానీ ఈ విషయం గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విచారకరం.గోదావరి పడవ ప్రమాద సంఘటన మీద మాట్లాడకుండా …

Read More »

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..!!

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..! కాస్త మీరైనా బ్రీఫండి ప‌చ్చ త‌మ్ముళ్లు..!! అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య భావుటా ఎగుర‌వేస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఆఖ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయ‌మంటూ త‌మ స‌ర్వేలో వెల్ల‌డైన ఫ‌లితాల‌ను ప్రచురించాయి. కానీ, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓట్ల శాతం త‌గ్గిన‌ప్ప‌టికీ బీజేపీ అత్య‌ధికంగా 104 సీట్ల‌ను గెల‌చుకుని క‌ర్ణాట‌క‌లో …

Read More »

జగన్ సాక్షిగా భారతిపై ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు .అయితే ఈ సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సతీమణి వైఎస్ భారతి పై కూడా విరుచుకుపడ్డారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకర్శించుకోవడానికి ..అధికారాన్ని అడ్డదారిన హస్తగతం చేసుకోవడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారు .గతంలో తండ్రిని అడ్డుపెట్టుకొని …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై వైర‌ల్ న్యూస్‌..!!

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ అంటే మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది కొడాలి నాని పేరే. ఆ త‌రువాతే ఏదైనా. రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, ద‌మ్మున్న నేత‌గా కొడాలి నాని ఎదుగుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న కొడాలి నానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఈర్ష్య ప‌డేంత‌లా రాష్ట్రంలో విప‌రీత‌మైన మాస్ ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఢీ. …

Read More »

వైసీపీలోకి బడా నిర్మాత -ఎంపీ సీటు ఖరారు చేసిన జగన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజ‌య‌వాడ …

Read More »

టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్‌..! ”ఫుల్ జోష్‌లో వైసీపీ శ్రేణులు”..!!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుందా..? ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల నేప‌థ్యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఏ పార్టీకి..? గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు ఇప్పుడేమంటున్నారు..? ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 2014 ఎన్నిక‌ల సీన్ రివ‌ర్స్ కానుందా..? ప‌్ర‌స్తుతం రాజ‌కీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత‌..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చి మ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు పూల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే. …

Read More »

చంద్ర‌బాబు నుంచి ఫోన్ కాల్‌..! షాక్‌లో అఖిల ప్రియ‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఫోన్‌..! విల విలా విల‌పించిన మంత్రి అఖిల ప్రియ‌..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! కాగా, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగి 55 మంది గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది త‌మ ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగారు. మిగ‌తా ఈత రాని …

Read More »

చింత‌మ‌నేని నియోజ‌క‌వ‌ర్గంలో.. వైసీపీలోకి సీనియ‌ర్ నేత‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల మ‌ధ్య ఆద్యాంతం విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. జ‌గ‌న్ న‌డ‌క సాగించిన ప్ర‌తీ రోజూ ప్ర‌జ‌ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat