Home / Tag Archives: jagan (page 223)

Tag Archives: jagan

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

వంద‌ల కోట్ల‌కు ఎంపీ సీట్ల‌ను అమ్ముకున్న నువ్వెంత‌..? నీ బ‌తుకెంత‌..?

వంద‌ల‌కోట్ల రూపాయ‌ల‌కు ఎంపీ సీట్ల‌ను అమ్ముకున్న నువ్వెంత‌..? నీ బ‌తుకెంత‌..? అంటూ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీజీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై ధ్వ‌జ‌మెత్తారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు అనుచ‌రులుగా నేను (మోత్కుప‌ల్లి న‌ర్సింహులు), ముద్దు కృష్ణ‌మ‌నాయుడు, ఇంకా కొంత మందిమి …

Read More »

టీడీపీ కంచుకోటకు బీటలు -వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన …

Read More »

జగన్ కు అస్వస్థత ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.అయితే ఆదివారం ఎండ తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండటం ..ప్రజలను ఎక్కువగా కలవడం ..నిన్న భీమవరం లో జరిగిన భారీ …

Read More »

దెందులూరు ఓట‌ర్లు ఎటువైపు..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డ‌మే కాకుండా.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా …

Read More »

ప్ర‌త్యేక హోదా ఫైట్‌లో క్రెడిట్ టీడీపీదా..? వైసీపీదా..?

ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోంది. టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదాకు తూట్లు పొడ‌వ‌టానికి ప్ర‌య‌త్నించినా ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌న పోరాట పఠిమ‌తో ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని సజీవంగానే ఉంచారు. అధికార పార్టీ ప్ర‌త్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నా.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్రం ఒకే మాట‌పై నిల‌బ‌డి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నారు. ప్ర‌త్యేక …

Read More »

విజయసాయిరెడ్డిని అనబోయి రమణ దిక్షీతులను అన్నాను -సోమిరెడ్డి ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ ప్రధాన మాజీ అర్చకులు రమణ దీక్షీతులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు .అందులో భాగంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో …

Read More »

వేలమందితో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ,జిల్లా సమన్వయ కర్తగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగ నాధరాజ్ వైసీపీ కండువా కప్పు కున్నారు . ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నాథ రాజుకు వైసీపీ …

Read More »

జ‌గ‌న్ స‌మక్షంలో టీడీపీకి చెందిన 50 మంది నాయ‌కులు వైసీపీలోకి..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 173వ రోజు ఇవాళ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోక‌వ‌ర్గం కాళ్ల గ్రామంలో ప్రారంభ‌మైంది. జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్క‌డి ప్ర‌జ‌లు …

Read More »

2019లోనూ చంద్ర‌బాబే సీఎం అవుతారు..!!

2019లో మా నాయ‌కుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబే 2019 ఎన్నిక‌ల్లోనూ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు అడ్డుకుంటున్నార‌న్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడ‌దారులు ప‌ట్ట‌డానికి ముఖ్య కార‌ణం ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్లేన‌న్నారు. ఇలా అయితే, జ‌గ‌న్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat