Home / Tag Archives: jagan (page 218)

Tag Archives: jagan

మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గత కొన్నాళ్లుగా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే. see also: అందులో భాగంగా మంత్రి అఖిల ప్రియ ,టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.వీరిద్దరి …

Read More »

హ్యాట్సాఫ్ జ‌గ‌న్‌..!

మ‌రోసారి టీడీపీ నేత‌లు ప‌ప్పులో కాదు.. కాదు.. బుర‌ద‌లో కాలేశారు. మొఖాన్ని పైకెత్తి ఆకాశంపై ఉమ్మితే.. అది ఉమ్మిన వాడి మొఖానే ప‌డిన‌ట్టు.. జ‌గ‌న్‌పై బుర‌ద‌జ‌ల్లేందుకు య‌త్నించిన టీడీపీ నేత‌లు.. ఆ బుర‌ద త‌మ‌కే అంటుకునేలా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇటీవ‌ల తిరుమ‌ల పూర్వ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన …

Read More »

2019 ఎన్నిక‌లు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం క‌దా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ త‌రుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంద‌రినీ ప్ర‌లోభాల‌కు గురి చేశారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్ర‌మే వైసీపీ నుంచి టీడీపీలోకి …

Read More »

వైసీపీ నేత‌ల‌పై జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ జ‌గ‌న్ ఏపీలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కాజేశాడు.. వేలాది ఎక‌రాల వ‌క్ఫ‌బోర్డ్ స్థ‌లాల‌ను కాజేసిన చ‌రిత్ర దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ అన్నారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో బాగు చేసిన‌ట్టుగాను, స్వాతంత్య్రం కోసం పోరాడిన‌ట్టుగాను వైసీపీ నేత‌లు చిత్రీక‌రిస్తున్నార‌న్నారు. see also:ఈరోజు వైఎస్‌ జగన్‌ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర ఏపీ …

Read More »

కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇటీవ‌ల కాలంలో ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. అందుకు కార‌ణం జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంద‌న్న వార్త‌లు తెర‌పైకి రావ‌డ‌మే. క‌ర్ణాట‌క సీఎంగా కుమార స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీల‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యార‌న్న వార్త‌లు టీడీపీ, కాంగ్రెస్‌తో రాజ‌కీయ పొత్తు కుదుర్చుకుంద‌న్న క‌థ‌నాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. see also:వైసీపీ నేత‌ల‌పై జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..! ఇదిలా …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ స‌వాల్‌..!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని కోరుతూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీల రాజీనామాల‌కు పార్ల‌మెంట్ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇవాళ‌ ఆమోద ముద్ర వేశారు. see this:రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..? బడ్జెట్ క్యారియర్ గోఏర్, ఎయిర్ఏసియా తమ టికెట్ ధరలు తగ్గించిన వార్త వెలువడిన మరుసటి …

Read More »

అయ్య బాబోయ్‌.. ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌డిగి పారేసింది..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌తోపాటు, ఇటీవ‌ల కాలంలో ఏపీ నీటి ప్రాజెక్టుల విష‌యంలో చోటు చేసుకున్న అవినీతి పై ఇప్పుడు ప్ర‌జ‌లంతా పెద‌వి విరుస్తున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో 600 హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌క పోగా.. ఏపీకి సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని సైతం ప‌క్క‌న పెట్టి.. త‌న …

Read More »

ఆగస్టు లో వైసీపీలో చేరనున్న మాజీ సీఎం తనయుడు ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …

Read More »

త‌ణుకు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌ధ్య విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అశేషంగా ప్ర‌జ‌లు పాల్గొని జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డంతోపాటు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. …

Read More »

జ‌గ‌న్ చేసిన ఆ ఒక్క ప‌నికి త‌ణుకు ప్ర‌జ‌లు ఫిదా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 182వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి ప్రాంతంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు విన్న‌వించుకుంటున్నారు. అలాగే, టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు త‌మ‌పై చేస్తున్న దాడుల గురించి జ‌గ‌న్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat