Home / Tag Archives: jagan (page 213)

Tag Archives: jagan

వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేల వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌ధాని స్థాయిలో ఉన్న మోడీని క‌ల‌వడాన్ని ప్ర‌తిప‌క్ష నేత‌లు త‌ప్పుపట్ట‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌ధాని మోడీకి చంద్రబాబు వంగి.. వంగి న‌మ‌స్కారాలు పెట్టారంటూ వైసీపీ నేత‌లు విమ‌ర్శించ‌డాన్ని …

Read More »

జ‌గ‌న‌న్నా.. సాయం చేయండి..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప య‌త్ర తూర్పు గోదావ‌రి జిల్లాల్లో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని ప‌ది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్రజా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఇవాళ 193వ రోజు పాద‌యాత్ర చేస్తున్నారు. పీ.గ‌న్న‌వ‌రం మీదుగా ప్రారంభ‌మై లంక‌ల గ‌న్న‌వ‌రం నుంచి మండెపులంక‌, కంద‌ల‌పాలెం, …

Read More »

జ‌గ‌న్ చేసిన ప‌నికి.. పీ.గ‌న్న‌వ‌రం ప్ర‌జ‌లు ఫిదా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేపట్టిన ప్ర‌జ‌ల సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లా పీ.గ‌న్న‌వ‌రంలో కొన‌సాగించారు. see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌కు పోలీసులు సైతం గులామ్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానుల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారికి భ‌రోసాను క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. see …

Read More »

వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు..!!

తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన వ్య‌క్తులు ఇద్ద‌రనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చి లీడ‌ర్‌గా ఎదిగితే వైఎస్ఆర్ మాత్రం లీడ‌ర్‌గా వ‌చ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్య‌మంత్రిని కోట్లాది మంది ప్ర‌జ‌లు ఆప్తుడిగా భావించిన ఘ‌న‌త ఎవ‌రికైనా ద‌క్కిందా..? అంటే అది ఒక్క వైఎస్ఆర్‌కే. నిజ‌మైన నాయ‌కులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లోనుంచి పుడ‌తాడ‌ని చెప్ప‌డానికి నిలువుట‌ద్దం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. అచ్చ తెలుగు పంచెక‌ట్టు, …

Read More »

ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబుకు.. ఏపీ ఇంటెలిజెన్స్ బిగ్ షాక్‌..!

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ పెరుగుతోందా..? గుంటూరు, కృష్ణా జిల్లాలతో పోల్చితే గోదావ‌రి జిల్లాల్లోనే వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోందా..? వైఎస్ఆర్‌సీపీ ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఇస్తున్న నివేదిక‌లు అధికార టీడీపీలో గుబులు రేపుతున్నాయా..? ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకు వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నం …

Read More »

ప‌చ్చ‌బ్యాచ్‌కు దిమ్మ తిరిగేలా.. సామాన్యుడి 10 ప్ర‌శ్న‌లు..!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత నాలుగేళ్ల‌పాటు బీజేపీతో క‌లిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివ‌ర‌కు బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేసింద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. ఇదే క్ర‌మంలో వైసీపీపై బుర‌ద‌జ‌ల్లేందుకు టీడీపీ …

Read More »

2019లో జ‌గ‌నే సీఎం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 192వ రోజు తూర్పు గోడావ‌రి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాద‌యాద్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం …

Read More »

వైసీపీ అధినేత జగన్ కు “జై”కొట్టిన 51.21%శాతం మంది ..!

ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం అంటే ఇదేనేమో ..ఏదో తన ఆస్థాన మీడియా(ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం) ద్వారా ప్రజల్లో వైసీపీ పార్టీపై బురద చల్లి మరల తనకే ప్రజలు జై కొడుతున్నారు అని సర్వేలో తేలినట్లు ప్రసారం చేసుకుందామని చూసిన ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఏబీఎన్-ఆర్ జీ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో దిమ్మతిరిగి బొమ్మ …

Read More »

ఏపీకి ప‌ట్టిన దౌర్భాగ్యం.. వైఎస్ జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించిక‌పోయినా స‌రే, నాలుగు సంవ‌త్స‌రాల్లో ఏ వ‌ర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్ట‌కుండా అభివృద్ధి చేసిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన నాయ‌కుడికి, ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షం స‌హ‌క‌రించ‌కుండా కుట్ర‌లు ప‌న్నుతుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న‌ష్టం జ‌రుగుతుంటే.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat