ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ తో గత ఆరు రోజులుగా అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం సీఎం రమేష్ చేపట్టిన ఈ దీక్షకు పార్టీ కార్యకర్తలు,నేతలు ,ఎమ్మెల్యేలు ,మంత్రులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో …
Read More »ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్ తేల్చేసిన గూగుల్ సర్వే..!
ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ పాలన ముగింపు గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలోని అన్ని పార్టీల ప్రధాన నేతలు ఇప్పట్నుంచే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. see also:జగన్ తీసుకున్న నిర్ణయంతో.. 2019లో వార్ వన్ సైడ్..! అందులో మొదటగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా …
Read More »సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..!
ఏపీ ప్రజల నడ్డి విరవడానికి కంకణం కట్టుకుంది ఆ రాష్ట్ర ఆర్టీసీ ..అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన ధరల జాబితాను ప్రకటించింది.ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్ల చిల్లర సమస్యను పరిష్కరించే క్రమంలో ఈ ధరలను సవరించింది.అందులో భాగంగా రూపాయి తగించాల్సిన చోట ఐదు రూపాయలు పెంచింది . see also:టీడీపీ నేత పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేక..సోషల్ మీడియాలో పోస్టులు సహజంగా ఎక్కడన్నా ఛార్జీలు తగ్గించాలన్నా పెంచాలన్నా …
Read More »ఏపీకి జగన్ ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడు -సీపీఐ రామకృష్ణ !
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీపీఐ పార్టీకి చెందిన రామకృష్ణ ఫైర్ అయ్యారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర అంత ముఖ్యమంత్రి కోసమే ..అధికార దాహం కోసమే ..ఆయన ఎప్పటికి ఏపీకి ముఖ్యమంత్రి కాడు .. see also:జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..! కాలేడు అని ఆయన ఫైర్ …
Read More »జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాముసైతం అంటూ ప్రజలు నడుస్తున్నారు. టీడీపీ హయాంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలన జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పింఛన్లు …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వారసుడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .ఈ క్రమంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే. see also:జగన్ …
Read More »2019లో ఆ జిల్లా కూడా వైసీపీ ఖాతాలోకే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటికే ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని పదో జిల్లాగా తూర్పు గోదావరిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న …
Read More »జగన్కు జై కొట్టిన 800 మంది కాపు నాయకులు..!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న క్రమంలో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాము గెలిపించి, అధికారం ఇచ్చిన నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటు వేయని పౌరుడు సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాడంటే ఏపీలో పాలన ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క సీఎం చంద్రబాబు పాలనను దృష్టిలో ఉంచుకుని సర్వే నిర్వహించిన …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వెంకయ్య నాయుడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ మాత్రం ప్రజల సమస్యలను వింటూ.. వారిలో భరోసా నింపుతూ ముందుకు …
Read More »జనసేన పార్టీలోకి మాజీ స్పీకర్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ …
Read More »