ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇవ్వకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఒక చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది. see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..! వైసీపీ అsధినేత …
Read More »జగన్ పాదయాత్రకు బ్రేక్..!
ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా రోజులు గడిచేకొద్ది జన ప్రభంజనం పెరుగుతుందే కానీ.. ఎక్కడా తగ్గడం లేదు. ప్రజల్లో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. see also:రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు …
Read More »వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో భరోసాను …
Read More »ద్యావుడా..! పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు..!
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆ మాజీ మంత్రి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ కథనం చదివితే మీరు కూడా అవుననే ఒప్పుకుంటారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు..? అధికారంలో ఉంది టీడీపీ పార్టీనే కదా..! ఆ మాజీ మంత్రికి వచ్చిన కష్టమేంటి..? ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ అయిన టీడీపీ నేతతో అన్ని మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకు దాపురించింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే …
Read More »ప్రజా సమస్యలపై జగన్ పోరాటం ముందు.. మా కష్టం దిగదుడుపే :టాలీవుడ్ హీరో సంచలనం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటం ముందు.. మా కష్టం దిగదుడుపే అంటూ టాలీవుడ్కు చెందిన ఓ యువ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని.. వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించే క్రమంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తున్న …
Read More »ఏపీ స్పీకర్ రూ.150 కోట్ల అవినీతి వెలుగులోకి..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా కోడెల శివప్రసాద్ వంటి స్పీకర్ను చూడలేదు. టీడీపీ పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం స్పీకర్ పదవిలో ఉన్న కోడెల శివప్రసాద్ కే చెల్లింది.. సత్తెనపల్లి, నర్సారావుపేటలో స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్ అన్నారు. see also:ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ …
Read More »2019లో సింహం సింగిల్గా వస్తుంది..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకు అంతు ఉండదు.. అసమర్ధ, అవినీతి, అబద్ధాల పాలనకు చంద్రబాబు పాలనే నిదర్శనం.. అనుభవంలోనే కాదు.. దేశంలోనే అత్యంత అవినీతి నేతల్లో సీఎం చంద్రబాబునాయుడుది మొదటి స్థానం అంటూ ప్రత్యేక హోదా కోరుతూ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ …
Read More »చరిత్రను తిరగరాసిన వైఎస్ జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 204వ రోజుకు చేరుకుంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గ ఓదావరి జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. …
Read More »దేశంలోనే ఎటువంటి అవినీతి మరకలేని నేత “చంద్రబాబు”-బుద్దా వెంకన్న ..!
గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన …
Read More »‘జగన్ హామీతో.. వైసీపీకి జై’ కొట్టిన ఉద్యోగులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలు జగన్పై పూలవర్షం కురిపిస్తూ.. జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారిలో తానున్నానన్న భరోసాను కల్పిస్తూ ముందకు సాగుతున్నారు. …
Read More »