Home / Tag Archives: jagan (page 204)

Tag Archives: jagan

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సంచాలనాత్మక నిర్ణయం…!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు,ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. గతంలో రాష్ట్రంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఒక పదిరోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెల్సిందే.తాజాగా సీఎం రమేష్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు . …

Read More »

ఓ త‌ల్లి ఏం చెప్పిందో వివ‌రించిన అనీల్ కుమార్ యాద‌వ్‌..!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు ఆయ‌న్ను ప్ర‌జ‌ల గుండెల్లో ఉండేలా చేశాయి.. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌న్మ ఇంకా ధన్య‌మైంది ఎందుకంటే..? మ‌గాడి లాంటి బిడ్డ‌ను క‌న్నాడు. ఆ బిడ్డ కోట్లాది మంది ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు కావ‌డ‌మే కాకుండా.. ఆ గుండె చ‌ప్పుడును త‌ర‌త‌రాలు.. త‌ర త‌రాలు ఆ పేరు వినిపించే కొడునుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి క‌న్నాడు. అత‌నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ …

Read More »

టీడీపీ నేత రాకతో వైసీపీకి ఎదురులేకుండా పోయింది..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున జోగి రమేష్ బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై ఓడిపొయారు.ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలోని కమ్మసామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్నీ టీడీపీ అభ్యర్థికి పడ్డాయి. అయితే ప్రస్తుతం టీడీపీ నుండి వైసీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్ తో ఆ పార్టీకి …

Read More »

వైఎస్ఆర్‌, జ‌గ‌న్ గురించి.. ఈ చిన్నారులు చెప్పింది చ‌దివితే.. రోమాలు నిక్క‌పొడుచుకుంటాయి..!

ప్ర‌జా స‌మ‌స్యల‌పై పోరాటంలో భాగంగా వైసీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌ను మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం గిరిజ‌నులు క‌లిశారు. చంద్ర‌బాబు స‌ర్కార్ త‌మ‌పై చూపుతున్న వివ‌క్ష‌త‌ను, ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎంతో సామ‌ర‌స్యంగా వారి స‌మ‌స్య‌ల‌ను విన్న …

Read More »

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన 72 గంటల్లోనే..??

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీట‌ర్ల మైలురాయి దాటిని విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో రోజు రోజుకు జ‌న ప్ర‌భంజ‌నం పెరుగుతుందే త‌ప్పా.. ఎక్క‌డా త‌గ్గ‌డం …

Read More »

దోచుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్‌.. పీహెచ్‌డీ చేశారు :టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌లన వ్యాఖ్య‌లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌పై విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దోచుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్ పీహెచ్‌డీ చేశార‌ని, నాడు కాంగ్రెస్ అధిష్టానానికి, నేడు బీజేపీ అధిష్టానానికి మోక‌రిల్లిన ఘ‌న‌త ఒక్క వైఎస్ జ‌గ‌న్‌కే చెల్లుతుంద‌న్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద జ‌గ‌న్ మోక‌రిల్లితేనే.. త‌న‌పై ఉన్న కేసుల‌న్నీ ఒక్కొక్క‌టిగా మాఫీ అవుతున్నాయ‌ని విమ‌ర్శించారు. …

Read More »

వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఇచ్చిన ఘన నివాళి ఇదే..!!

అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పటివరకు దాదాపు తొమ్మిదేళ్ళు నిరంకుశంగా పాలిస్తున్న ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్పటి పాలనకు పాదయాత్రతో శరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ..పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మరల రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదో జయంతి నేడు. మహానేత …

Read More »

రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దాడులు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ అయిన కందికుంట తన వర్గీయులకు ,టీడీపీ వాళ్ళకు ,ఆ పార్టీ సానుభూతి పరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే చాంద్ భాషాను కలవమని ఎమ్మార్వో సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో అయిన పీవీ …

Read More »

వైఎస్సార్ పేరు కాదు ..బ్రాండ్-వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదివ జయంతి వేడుకలు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అందులో భాగంగా వైఎస్సార్ జయంతి ని పురష్కరించుకొని ఏపీలో నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిన కానీ రెండు రాష్ట్రాల ప్రజలే …

Read More »

అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా ఘ‌నంగా వైఎస్ఆర్ జ‌యంతి..!

అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 69వ జ‌యంతి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైఎస్ఆర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లేసి ఘ‌న నివాళులు అర్పించారు. అనంత‌రం కేక్ క‌ట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు వైఎస్ఆర్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా మాజీ ఎంపీ వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశ‌యాల‌ను కొన‌సాగించ‌డం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat