Home / Tag Archives: jagan (page 203)

Tag Archives: jagan

వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

జనసేనలో చేరిన వైసీపీ నేత ..!

ఏపీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి కూడా వలసలు పర్వం కొనసాగుతుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఊపు …

Read More »

2019లో జగనే సీఎo..!

సూర్యుడు తూరుపునే ఉద‌యిస్తాడు అన్ని ఎంత స‌త్య‌మో.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌న్న‌ది కూడా అంతే స‌త్య‌మ‌ని ఆ పార్టీ కుర‌పాం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ‌వాణి అన్నారు. కాగా, సోమ‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన చెరుకు రైతుల ధ‌ర్నాలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ‌వాణి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంత‌రం మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్ చెరుకు రైతుల‌కు చేస్తున్న అన్యాయాల‌పై ప్ర‌శ్నించారు. …

Read More »

రాష్ట్రాన్ని దోచుకోవ‌డం ఎలా..? అన్న అంశంపై చంద్ర‌బాబు శిక్ష‌ణ‌..!

రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి..? మ‌హిళ‌ల‌పై ఎలా దాడులు చేయాలి..? నిరుద్యోగుల‌ను, రైతుల‌కు, డ్వాక్రా మ‌హిళ‌లను ఎలా మోసం చేయాలి..? ప్ర‌తిప‌క్ష నేత‌లను ఎలా బూతులు తిట్టాలి..? నిర్మాణాల్లో ఉన్న నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లో ఎలా అవినీతికి పాల్ప‌డాలి..? అన్న అంశాల‌పై టీడీపీ నేత‌ల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శిక్ష‌ణ ఇస్తున్నారు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ఎదుర్కోలేక పోయారు.. నేడు ఆయ‌న కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

అవినీతికి పుత్రుడు”వైఎస్ జగన్ “-నారా లోకేష్ ..!

ఏపీ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బీ అంటే బీజేపీ ,జే అంటే జగన్ ,పీ అంటే పవన్ కళ్యాణ్ అని ..ఈ ముగ్గురు కల్సి ఏపీకి అన్యాయం చేస్తున్నారు . బీజేపీ నుండి బయటకు రాగానే రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ పార్టీ ప్రత్యేక …

Read More »

జగన్ పాదయాత్రకు బ్రేక్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తూర్పు గోదావరి మండపేట నియోజకవర్గంలో రాయవరం నుండి రెండు వందల పదో రోజు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది.నిన్న సోమవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగన్ …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి కొండ్రు ముర‌ళీ, కిల్లి కృపారాణి..!

ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ గ‌డువు ముస్తున్న త‌రుణంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. అధికార పార్టీ టీడీపీకి చెందిన ప‌లువురు నేత‌లతోపాటు ప్ర‌తిప‌క్ష పార్టీల సీనియ‌ర్ నేత‌లు కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఏ పార్టీ బ‌ల‌మెంత‌..? ఏ పార్ల‌మెంట్ స్థానంనుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాము..? ఏ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాము..? త‌మ అనుచ‌ర‌వ‌ర్గం ఎలా ఉంది..? …

Read More »

జగన్ పై నా కూతురు గెలిచి తీరుతుంది-

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన కూతురు బరిలోకి దిగుతుంది అని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది..ఆ తర్వాత ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటివల టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక సైతాను లా దపరించారు …

Read More »

మ‌రో సారి కింద‌ప‌డ‌బోయిన జ‌గ‌న్‌..! అంత‌లోనే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రిలో 210వ రోజు కొన‌సాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే క్ర‌మంలో పాద‌యాత్ర చేస్తున్న‌జ‌గ‌న్ వెంట తాము కూడా అంటూ …

Read More »

టీడీపీలో చేరి తప్పు చేశానంటున్నా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ..!

నవ్యాంధ్రలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత ఇటివలే ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు మన్యంలోని రంపచౌడవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.అయితే ఆమె అంతకుముందు పార్టీ మారాలని టీడీపీ నేతలు ఇరవై కోట్లు ఆఫర్ కూడా చేశారని ఆమె అణుబాంబు పేల్చారు.ఆ తర్వాత కొద్ది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat