వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, 212వ రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ను తమ బిడ్డకు అన్నప్రాసన చేయించాలని బిక్కవోలుకు చెందిన తల్లిదండ్రులు కోరారు. వారు అడిగిన వెంటనే వైఎస్ జగన్ …
Read More »వైసీపీయేతర పార్టీలకు షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 212 రోజుకు చేరుకుంది. కాగా, జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు వైఎస్ జగన్ను కలిసి చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు …
Read More »నాడు ఆరోగ్యసహాయ మంత్రిగా సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్సార్..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తన వైద్య విద్యను పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో కడపజిల్లాలో జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి లో కొంత కాలం వైద్యునిగా సేవలు అందించారు .. ఆ తరువాత 1973 లొ తన సొంత గ్రామం అయిన పులివెందులలొ 70 పడకల ఆసుపత్రిని తన తండ్రి పేరుమీద నిర్మించి వచ్చినవారందరికి ఉచితంగా వైద్యం అందించారు.ఆ సమయంలో నామమాత్రం గా …
Read More »తన పార్టీ పేరు చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..!
గతంలో మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవీ బాధ్యతల నుండి వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి గాని, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆయన తనపై వస్తున్న వార్తలపై క్లారీటీచ్చారు.రాష్ట్రంలో ఉప్పలపాడు,శకునాల,పూడిచర్ల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్రంలో …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యమంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ప్రజలంతా నినదిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన మాటల్లో చెప్పలేనిదంటున్నారు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లోజగన్ …
Read More »2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …
మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …
Read More »వైఎస్ జగన్.. నిన్నటి పాదయాత్రలో ఎవరూ చూడని అద్భుతం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి నిరుద్యోగుల వరకు వారి వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులైతే తాము వెళ్లే పాఠశాలల గదులు బాగా లేవని, రైతులు, డ్వాక్రా మహిళలైతే రుణమాఫీ చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని జగన్తో …
Read More »ఏపీ అభివృద్ధి చెందాలంటే.. జగన్ సీఎం కావాలి : సీనియర్ నటుడు సంచలనవ్యాఖ్యలు..!
ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని వైఎస్ జగన్ సంకల్పించినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నడిస్తే ఓట్లు పడతాయా.?? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు తొలి రోజున భారీగా జనం వస్తే మొదటి రోజు కాబట్టి వచ్చారని పచ్చబ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు పాదయాత్రకు 200లకు పైగా రోజులు గడిచాయి. ఏరోజుకారోజు జగన్ను చూసేందుకు ప్రజలు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విసిగిచెంది ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు,కార్యకర్తలు సుమారు రెండు వేల మంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ …
Read More »జగన్కు జై కొట్టి.. పాదయాత్రలో నడిచిన బుల్లితెర నటుడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై, అలాగే, చంద్రబాబు సర్కార్ అవినీతిపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. పాదయాత్ర చేసుకుంటూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు హారతులు పడుతున్నారు. అంతేకాకుండా, …
Read More »