Home / Tag Archives: jagan (page 200)

Tag Archives: jagan

వైసీపీలోకి దాస‌రి కుటుంబం.. డేట్ ఫిక్స్‌.!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీ వ్యాప్తంగా రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌రో ప‌క్క రాజ‌కీయ పార్టీల అధినేత‌లు సైతం 2019 ఎన్నిక‌ల కోసం అస్ర్త‌శ‌స్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల‌ ప‌రిస్థితి ఏమిటి..? అభ్య‌ర్థుల బ‌ల‌మెంత‌..? గెలుస్తారా..? ఓడ‌తారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో స‌ర్వేల‌తో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌తి పార్టీ అధినేత 2019 ఎన్నిక‌లే లక్ష్యంగా …

Read More »

పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ కోసం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మంచి కోసం ప‌రిత‌పించే వ్య‌క్త‌ని, పేద‌ల సంక్షేమం కోసం పాటుప‌డే గుణమ‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌రుగులు పెట్టించాల‌నే ప‌ట్టుద‌ల‌ వైఎస్ జ‌గ‌న్‌ను వేల కిలోమీట‌ర్లు న‌డిచేలా చేస్తున్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం త‌మ అభిప్రాయాన్నివ్య‌క్తం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే …

Read More »

ఒక్కో ఓటుకు చంద్ర‌బాబు చెల్లించే రేటు ఎంతో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అత‌ను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి త‌గిన విధంగా శిక్ష వేయాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌ను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి …

Read More »

కిందపడి మరి జుట్టుపీక్కుంటూ కొట్టుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..!

గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ.. తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు …

Read More »

తూర్పు గోదావ‌రి జిల్లాలో.. జ‌గన్ మ‌రో కొత్త హామీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ వెంట తాము కూడా అంటూ ప్ర‌జ‌లు అశేష సంఖ్య‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొంటున్నారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తాము ఎదుర్కొంటున్న స‌మస్య‌ల‌ను జ‌గ‌న్‌కు అర్జీల రూపంలో తెలియ‌జేస్తున్నారు. …

Read More »

నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …

Read More »

వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తేత‌లి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్‌ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ …

Read More »

దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …

Read More »

చిరంజీవిలానే.. ప‌వ‌న్ కూడా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 212వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. కొన‌సాగిస్తున్నారు. అన్ని వ‌ర్గాలు ప్ర‌జ‌లు వైఎస్ జ‌గన్‌ను క‌లిసి వారి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. 15 నెల‌లుగా త‌మ‌కు జీతాలు ఇవ్వ‌కుండా.. చంద్ర‌బాబు స‌ర్కార్ వేధింపుల‌కు గురి చేస్తుంద‌ని ఆయుష్ ఉద్యోగులు, పారామెడిక‌ల్ సిబ్బంది, లైసెన్సులు మంజూరు …

Read More »

వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భేటీ..!

ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు. దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat