వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్నవిశేష ప్రజాదారణ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని సినీ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. కాగా, మంగళవారం వైఎస్ జగన్ తన చేతుల మీదుగా మై డియర్ మార్తాండమ్ సినిమా టీజర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జగన్ తమ సినిమా టీజర్ విడుదల చేయడం చాలా …
Read More »బీజేపీ చేతిలో చంద్రబాబు అక్రమాల చిట్టా..త్వరలోనే బయటకు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మూడున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే గత నాలుగేండ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పలు అవినీతి అక్రమాలకు పాల్పడిందని గత ఎన్నికల్లో కల్సి పోటి చేసి …
Read More »మా నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయనీయం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేయమని..ఇతరుల చేత టీడీపీకి ఓటు వేయనీయమని అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగళవారం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కుటుంబాలు వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంకటరామ్రెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి …
Read More »సీఎం చంద్రబాబుపై.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని రాజమహేంద్రవరం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ షర్మిలారెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడురా రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీ కుట్రలో భాగంగానే వైసీపీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అలా, వైసీపీపై చేస్తున్న పసలేని ఆరోపణలను …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే వైసీపీదే అధికారం..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార విపక్ష పార్టీలైన టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే.. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యేలలో సగానికి సగమంది కేవలం ఐదు వందల నుండి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై …
Read More »ప్రధాని మోదీకే సవాలు విసిరిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీకే సవాలు విసిరారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అడిగిన ప్రధాని మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఏపీ విషయంలో ప్రధాని మోదీకి సున్నా మార్కులు వేస్తాను. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకి వచ్చిన మోదీ ప్రత్యేక హోదా …
Read More »జగన్ అనే వ్యక్తి.. అధికారంలోకి వస్తే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …
Read More »చంద్రబాబుకు మరో సారి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే దోచుకుంటాడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లాంటి నాయకుడు ఏపీకి అవసరమని వైసీపీ నేత విజయ్చందర్ అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరిని వైఎస్ …
Read More »ఫిరాయింపు వైసీపీఎంపీలకు కేంద్రం బిగ్ షాక్…
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి,బుట్టా రేణుక,కొత్తపల్లి గీత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల వైసీపీకి చెందిన మిగిలిన ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మిథున్ …
Read More »విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!
ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వేధింపులకు గురైన వ్యక్తి ఒకరు ఆస్పత్రిలో చేరారు. సోమా గోపాల కృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారీ దగ్గర ఇజ్రాయేల్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అప్పు రెండు లక్షలిచ్చి మొత్తం ఇరవై లక్షలు కట్టాలని వేధించడం మొదలెట్టాడు గోపాల కృష్ణ మూర్తి. అంతేకాకుండా బెదిరించి మరి చెక్కులు,నోట్లు రాయించుకున్నాడు.ఈ వ్యవహారం …
Read More »