మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం లోటస్పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డితో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక గురించి చర్చించారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ను వీడిన ఆనం రామనారాయణరెడ్డి …
Read More »టీడీపీలో అవిశ్వాస తీర్మానం రచ్చ..
ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ రేపు శుక్రవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ.అయితే నిన్న బుధవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »జగన్ చెప్పిన ఘటనను వింటే.. కళ్లు చెమర్చుతాయి..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్న జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు జగన్ను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుకుంటున్నారు. మరికొందరు చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను …
Read More »చంద్రబాబు చేసిన మరో తప్పును.. బ్రహ్మాస్ర్తంగా మార్చుకున్న జగన్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతవైఎస్ జగన్ బ్రహ్మాస్త్రంగా మార్చుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు చేసిన ఆ తప్పేంటి..? దీని వల్ల వైసీపీకి వచ్చే లాభమేంటి..? 2019 ఎన్నికల్లో భాగంగా జగన్ ఈ బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగిస్తారా..? మరి జగన్ వేసే ఈ ప్లాన్తో టీడీపీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోనుంది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని …
Read More »జగన్ను తిట్టిన కొద్ది సమయంలోనే.. ఆ టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఇంత దారుణమా..?
ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేకనే ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి పొంది అధికారం చేపట్టాలనే దురహంకారంతో చాలా మందిని చంద్రబాబు చంపేశాడు అంటూ ఇటీవల …
Read More »వైసీపీ నేత కన్నబాబు సంచలన ప్రకటన..!
ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్కు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు పింఛన్లు అందడం లేదని వృద్ధులు, తమకు రుణాలు మాఫీ చేయలేదని రైతులు, …
Read More »టీడీపీ నేతల మీద పిచ్చ కోపంతో అరిచేసిన చంద్రబాబు..!
ఇటీవల కాలంలో మారుతున్న ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలా కోపంతో ఊగిపోవడం ఇదే మొదటిసారని టీడీపీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు. ఇంతకీ సీఎం చంద్రబాబు అంతలా కోపంతో ఊగిపోవడానికి కారణమేమిటి..? దానికి ఎవరు కారణం..? తెర వెనుక రాజకీయాలే …
Read More »సీఎం కార్యాలయంలో ఖతర్నాక్ సినిమా స్టోరీ రివీల్..!
టాలీవుడ్ మాస్మహారాజ్ రవితే, హాట్బ్యూటీ ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ఖతర్నాక్ చిత్రం గుర్తుందా..? 2006 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే, ఆ చిత్రంలో విలన్ తన స్వప్రయోజనాల కోసం హీరో రవితేజను లేటు వయసులో చదివించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే, రవితేజకు విద్య నేర్పించే గురువుగా కమెడియన్ అలీని నియమిస్తాడు ఆ విలన్. ఇప్పుడు అదేసీన్ ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో …
Read More »నాటు సారా అమ్ముతున్నా టీడీపీ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు తెలుగు సక్కగా రాదు..ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకోని సామాన్యుల ప్రాణాలను తీస్తున్న వ్యక్తి సీఎం రమేష్ . అటువంటి వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత టీడీపీ పార్టీది.. గత …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ క్లారీటీ..!
..కాదు కాదు నిన్న కాక మొన్న వచ్చిన ప్రముఖ సినీమా హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని ఇలా పలు మార్లు సదరు మాజీ మంత్రి పార్టీ మారతారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ మీడియాతో మాట్లాడుతూ …
Read More »