చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా నిరంతరం సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మరో సారి తన సమానవతా హృదయాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఏ ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న తమను ఆదుకోవాలని వచ్చిన నిరు పేదలకు.. ఎమ్మెల్యే రోజా ఉపాధిమార్గం చూపించారు. కాగా, ఇవాళ ఐదు మంది నిరుపేదలకు చిరు వ్యాపారం పెట్టుకునేలా ఐదు చెక్క …
Read More »పాదయాత్ర చేస్తున్న జగన్కు మద్దతుగా…!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 219వ రోజు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోకవర్గంలో కొనసాగుతోంది. ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పాదయాత్రకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. టీడీపీ పాలనలో గత నాలుగేళ్ల నుంచి తాము పడుతున్న కష్టాలను జననేతకు చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్ తమపై వివక్ష చూపుతుందని కాకినాడకు చెందిన ముస్లింలు వైఎస్ …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న పాదయాత్ర సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఆకర్షిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలంటున్నారు. వైఎస్ …
Read More »సీఎం చంద్రబాబుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..
ఏపీకి ప్రత్యేక హోదాను సాధించాలంటే ఒక్క వైఎస్ జగన్ మోహన్రెడ్డితోనే సాధ్యపడుతుంది, 2014 ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంకుచిత బుద్ధితో ప్రత్యేక హోదా జీవ సమాధి అయిపోయింది అని సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్తో ఫోన్ మాట్లాడిన పోసాని కృష్ణ మురళీ రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుపై …
Read More »పవన్ అభిమానులే జై జగన్ అంటూ నినాదాలు..ఎందుకంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు జనసేన కార్యకర్తలు,ఆయన అభిమానులు.. నిన్న ఆదివారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలను సభకు పోనీవ్వకుండా చేయడం తప్పు. అక్కడకేళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారే ఇలా రోడ్లపై తిరగడం ఏమి బాగోలేదని విమర్శల వర్శం …
Read More »జగన్ దమ్మున్న నాయకుడు… 2019లో వైసీపీదే అధికారం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 219వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. జన ప్రభంజనం మద్య వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరో పక్క వైఎస్ జగన్ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని వేదపండితులు అనేక యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారు. …
Read More »నెక్ట్స్ సీఎం జగనే అంటూ నినాదాలు చేస్తూ వైసీపీలోకి.. భారీ సంఖ్యలో చేరికలు..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మథరం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలుసుకుని.. వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న భయంతోనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతో, ప్రజలను భమ్యపెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మళ్లీ అధికారంలోకి రావాలన్న తలంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 2016 సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆ వ్యక్తి నవ్వులు పూయించాడు. ఏపీకి ప్రత్యేక …
Read More »ఏపీ బంద్..!
ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ బంద్.. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మునుపటికంటే ఉద్యమాలను తీవ్రతరం చేయనుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న (మంగళవారం) ఏపీ వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ ప్రకటన జారీచేసింది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. …
Read More »ఏపీ రాజకీయాలను.. హీటెక్కిస్తున్న ఆరా మస్తాన్ టీమ్ సర్వే..!
తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి.. మోస్తారు వర్షాలు కురుస్తున్న తరుణంలో.. రాజకీయ నాయకులకు మరింత హీటెక్కించేలా ఆరా మస్తాన్ టీమ్ ఇటీవల ఏపీలో చేసిన సర్వేను విడుదల చేసింది. ఇప్పుడు ఆ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అయితే, ఆరా మస్తాన్ టీమ్ చేసిన ఆంధ్ర పొలిటికల్ సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా పలు పార్టీలకు సంబంధించిన సంచలన …
Read More »