జగన్కు, పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుక మధ్య ఏం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానంటూ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటూ జనసేన నాయకులు బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడు..? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోయేందుకు కారణం జగనేనా..? ఈ విషయం చంద్రబాబుకు …
Read More »వైసీపీ నేతతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ భేటీ..!
ఇటీవల ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ మంత్రి కన్నాలక్ష్మీ నారాయణ శనివారం రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ పార్టీకి మాజీ ఇంచార్జ్ కోట్ల హారి చక్రపాణి రెడ్డితో భేటీ అయ్యారు ..కోడుమూరు మండలంలో లద్దగిరిలోని హారి స్వగృహాంలో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. అయితే గతంలో కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీలోకి వస్తారు .అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోవడం.ఆ తర్వాత …
Read More »చంద్రబాబుకు జై కొట్టిన ముద్రగడ..వచ్చే ఎన్నికల్లో..!
ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మద్ధతు తెలిపారు.ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిథి నాచేతిలో లేదు..కేంద్రం చేతిలో ఉంది. అయితే ఒకపక్క కాపులు కొరితే కేంద్రం మీద పోరాడ్తా..కానీ రిజర్వేషన్లు ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పలేను. అలా చెప్పి మిమ్మలని మోసం చేయలేను.. అయితే మీకోసం …
Read More »వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు …
Read More »బిగ్ బ్రేకింగ్: తాజా రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ కొత్త ఫార్ములా..!
వైఎస్ జగన్ కొత్త ఫార్ములా ఏంటి..? ఎన్నికల్లో ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఎన్నికల్లో గెలవడానికే వైఎస్ జగన్ ఈ కొత్త ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందా..? ఫెయిల్ అవుతుందా..? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకే చంద్రబాబు కొన్ని టీమ్లను రంగంలోకి దింపారని ఆ మధ్య కొన్ని ఊహాగానాలు గుప్పుమన్నాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..ఆ విషయంపై తీవ్రమైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా …
Read More »ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం.. సాధించుకుందాం..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సుధాకర్ అనే చేనేత కార్మిక యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సుధాకర్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూలేఖ రాశారు. మృతి చెందిన అతని తల్లిదండ్రులు రామచంద్ర, సరోజనమ్మ మున్సిపల్ శాఖలో కార్మికులుగా పనిచేస్తున్నారు. సుధాకర్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోసం …
Read More »జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …
Read More »చంద్రబాబు సహా, టీడీపీ నేతలందరికీ వణుకు పుట్టిస్తున్న వైసీపీ ఎంపీ సవాల్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించే ధైర్యం బీజేపీ పార్టీలో ఎవరికైనా ఉందా..? మరి ఇంతకీ టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టించేంత సవాల్ విజయసాయిరెడ్డి ఏం విసిరారు..? టీడీపీ నేతలు చెప్పినట్టు ఏపీకి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమీ లేవని, అందలోనూ 14వ ఆర్థిక సంఘం తన నివేదికలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా పేర్కొనలేదని చూపిస్తే తాను ఇప్పుడే రాజ్యసభ …
Read More »జగన్ గురించి.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందా..? ఈ మాట అన్నది ఎవరు..? ఏ పార్టీకి చెందిన వారు..? ఆ నేత పేరేంటి..? ఏ నేపథ్యంలో ఆ నేత ఈ మాట అన్నాడు. ఈ వివరాలన్నీ తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. వైఎస్ జగన్ సవాళ్లు చెక్కిన శిల్పం. పిట్టకంటి మీద …
Read More »జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …
Read More »