Home / Tag Archives: jagan (page 191)

Tag Archives: jagan

వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయాలు.. ఆధిపత్యంకోసం తలపడుతున్న వైసీపీ, టీడీపీ..

ఏపీలో సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది పార్టీల మనోగతం మెల్ల మెల్లగా బయటపడిపోతోంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. 2014లో టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైసీపీ ఇప్పుడు అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రజల …

Read More »

విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాట‌లు..!

విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌లు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ద‌శ‌లో ఒక‌రి సీటుపై.. మ‌రొక‌రు క‌న్నువేయ‌డంతో పార్టీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 14 చోట్ల టీడీపీ మ‌ద్ద‌తు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి …

Read More »

ఏపీ సాగునీటి ప్రాజెక్టు సంస్థల కార్యాలయాలపై ఐటీ దాడులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్‌ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం …

Read More »

వైసీపీలోకి నేదురుమల్లి..!

అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో కుంభ‌కోణం వెలుగులోకి..!

విశాఖ జిల్లాలో టీడీపీ నేత‌లు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారా..? అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌శ్నిస్తున్నందుకే రైతుల భూముల‌ను కాజేసేందుకు టీడీపీ నేత‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు కాళ్లు ప‌ట్టుకున్న నేత‌లు ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధౌర్జ‌న్యానికి పాల్పుడుతున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు విశాఖ జిల్లా వాసులు. పెందుర్తిలో టీడీపీ నేత‌ల భూ దాహం ప‌రాకాష్ట‌కు చేర‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ నేత‌ల క‌ళ్లుప‌డితే భూ దోపిడీకి …

Read More »

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజయం.. న‌ల్లేరు మీద న‌డ‌కే..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో న‌గ‌రి టీడీపీ మూడు ముక్క‌లైంది. దివంగ‌త నేత గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుటుంబం రెండు వ‌ర్గాలుగా విడిపోగా కొత్త‌గా సినీ న‌టి వాణి విశ్వ‌నాథ్ తెర‌మీద‌కు వ‌చ్చార‌ట‌. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెన‌క్కు సాగుతుండ‌టంతో.. ఈ గ్రూపుల గోల ఏమిట‌ని త‌ల ప‌ట్టుకోవ‌డం ప‌చ్చ‌త‌మ్ముళ్ల వంతైంది. …

Read More »

మంత్రి అయ్య‌న్న పాత్రుడుకు చుక్క‌లు చూపిస్తున్న‌.. చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వే..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు సీనియ‌ర్ మోస్ట్ నేత‌ల్లో ఒక‌రైన అయ్య‌న్న పాత్రుడికి త‌మ్ముడు పోరు ఎక్కువైంద‌ట‌. కొద్ది రోజుల క్రితం అయ్య‌న్న‌కు చ‌తుర్ముఖ పోటీ అని భావించిన తెలుగు త‌మ్ముళ్ల‌కు తాజాగా ఆయ‌న సోదరుడు చింత‌కాయ‌ల స‌న్యాసి పాత్రుడు కూడా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న‌ట్టు తెలియ‌డంతో షాక్‌కు గుర‌య్యార‌ట‌. దాదాపు 30 ఏళ్ల‌కుపైగా అన్న అయ్య‌న్న‌తో తిరుగుతూ రాజ‌కీయ ప‌రిజ్ఞానాన్ని సంపాదించుకున్న స‌న్యాసి పాత్రుడు రాబోయే …

Read More »

టీడీపీ మంత్రి వేధింపుల‌తో.. ఆ ఇద్ద‌రు నేత‌లు పార్టీకి గుడ్ బై..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే తీర్చాలి. కానీ, శ్రీ‌కాకుళంలో ఇప్పుడు ఆయ‌నే ఓ వివాదాన్ని పెంచి పోషిస్తున్నార‌ని టీడీపీల చ‌ర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ప్ర‌తిభా భార‌తిని టార్గెట్ చేసి క‌ళా వెంక‌ట్రావు న‌డుపుతున్న రాజ‌కీయం ఇప్పుడు జిల్లాలో ర‌చ్చ‌కెక్కింద‌ట‌. ఇటీవ‌ల ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ శ్రీ‌కాకుళం జిల్లా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి క‌ళా వెంక‌ట్రావు గైర్హాజ‌ర‌య్యార‌ట‌. అయితే. అదే స‌మ‌యంలో క‌ళా …

Read More »

జగన్ పాదయాత్ర విశాఖ జిల్లా ఎంట్రీకి భారీ ప్లాన్.. ముమ్మర ఏర్పాట్లు, చరిత్రలో నిలిచిపోయేలా

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల14న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన ప్రకటన..!

ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గంలో ప్రజాధరణ ఉన్నంతవరకు పాణ్యం నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ..రానున్న ఎన్నికల్లో పాణ్యం నుండే బరిలోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat