ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్తో చెప్పుకునేందుకు అర్జీలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేతల దౌర్జన్యాలతో నలిగిపోతున్న …
Read More »విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగనుందో తెలుసా..?
ఏపీలో అవినీతి, అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇప్పటి వరకు పది జిల్లాల్లో పూర్తి చేసుకుంది. నేడు ఉత్తరాంధ్ర ముఖ …
Read More »వారు ఎవరో తెలుసా..?
ఓ అడుగు ఉత్తరాంధ్ర కష్టాలను తీర్చనుంది. మరో అడుగు భూకబ్జా దారులపై ఉక్కు పిడుగు కానుంది. ఓ అడుగు విభజన హామీల సాధనకు అంకురార్పన చేయనుంది. ఓ అడుగు ఆది వాసీలు, మత్స్యకారుల జీవితాలకు భరోసా ఇవ్వనుంది. ఎన్నో ఆశలు, ఆశయాలు, తమ కలల మధ్య తమ అభిమాన నేత వైఎస్ జగన్కు విశాఖ వాసులు ఘనస్వాగతం పలికారు. పురోహితులు పూర్ణ కుంభంతో ఆశీర్వదించారు. ఆహ్వానించారు. విశాఖలోని 13 జిల్లాల్లో …
Read More »జగన్ భారతి లపై కేసులలో ఏది నిజం..? ఏది అబద్దం..? తెలుసుకొని షేర్ కొట్టండి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో జగన్ సతీమణి వైఎస్ భారతి ముద్దాయి అంటూ రెండు తెలుగు దినపత్రికలు రాశాయి. ఈడీ రూపొం దించిన చార్జిషీట్ను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఆమెను ఎల్లో మీడియా నిందితురాలిగా చిత్రించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జగన్ విషయంలో ‘కథనాలు’ రాయడానికి ఈ రెండు తైనాతీ పత్రికలకు అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎంతో …
Read More »పాదయాత్ర పూర్తైన తర్వాత గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పాదయాత్రగా వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ప్రతీరోజూ పాదయాత్ర ఘట్టాలను జగన్ డైరీగా రాసుకుంటున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ రాసిన రాత ఆలోచింపచేస్తోంది. గోదావరి జిల్లాలను కరెక్ట్ గా జగన్ గెస్ చేసారనిపిస్తోంది. జగన్ రాసిన డైరా యధాతధంగా “గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. ఈ జిల్లాలో …
Read More »స్వాగతం.. సుస్వాగతం జగన్ సారూ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో తూర్పు గోదావరి జిల్లాలో ముగిసింది. గత సంవత్సరం నవంబర్ 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 50 రోజులపాటు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 412 …
Read More »ఈ దెబ్బతో వైఎస్ జగన్ను ఎదుర్కోవాలంటే.. ఎవ్వరైనా వణికి పోవాల్సిందే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఎదుర్కోవాలంటే అంత కష్టమా..? చంద్రబాబైనా.. పవనైనా.. వారిని నడిపించే మోడీఅయినా వైఎస్ జగన్తో రాజకీయం చేయాలంటే అంత సులభం కాదా..? ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కేంద్రంతో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతో పోరాడుతున్న వైఎస్ జగన్ను ఎదుర్కోవడం ఎవరివల్లా కాదా..? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే..! ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే మరీ. వైఎస్ …
Read More »నా జీవితంలో ఇంతటి దారుణం చూడలేదన్న బొత్స.. అరెస్ట్, పీఎస్ కు తరలింపు..
ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజాస్వామ్యమే లేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే వైసీపీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. బొత్సను కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీసు …
Read More »గుంటూరు జిల్లా మొత్తం హై టెన్షన్.. ఎక్కడికక్కడ వైసీపీ నేతల అరెస్టులు.. ఆగ్రహంలో వైసీపీ..!
గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్చార్జ్ కాసు మహేష్రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …
Read More »“ఈడీ ఛార్జ్ షీట్ “లో ‘వైఎస్ భారతి’ పేరుందా ..?ఏది నిజం ..?ఏది అబద్ధం ..?
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చింది అని . అయితే ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఈ వార్తలను ప్రచురించింది . …
Read More »