Home / Tag Archives: jagan (page 188)

Tag Archives: jagan

జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ..!

ఏపీలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వలసల పర్వం మొదలైనట్లే ఉంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి . ఈక్రమంలో పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ల అంశం …

Read More »

బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..!

ఏపీలో అధికారక టీడీపీలోకి వైసీపీ నుండి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్రంలో పార్వతీపురం మున్సిపాలిటీ కి చెందిన వైసీపీ కౌనిలర్లు ,కార్యకర్తలు ఎమ్మెల్సీ డి.జగదీష్ సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాస్ ,జ్యోతీతో పాటుగా కౌన్సిలర్లుగా బరిలోకి దిగిన పలువురు నేతలు,ఆ పార్టీ …

Read More »

ల‌క్ష్మీదేవి మాట‌లు విన్న జ‌గ‌న్‌.. ఏం చెప్పారంటే.. ?

కూలీ చేస్తేగానీ.. పూట‌గ‌డ‌వ‌ని చోట ఏ ఒక్క‌రికీ అనారోగ్యం చేసినా.. ఆ కుటుంబ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డిన‌ట్టే. అలాంటిరికి అండ‌గా నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న‌తోనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఎంతోమంది ప్రాణాల‌ను నిల‌బెట్టి.. ఎన్నో గ‌డ‌ప‌ల్లో సంతోషాల‌ను నింపారు. అదే ల‌క్ష్యంతో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో.. ప్ర‌జ సంక్షేమం కోసం పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను దారి పొడ‌వున ఎంతో మంది క‌లుస్తున్నారు. దివంగ‌త …

Read More »

వేడెక్కిన ప్రకాశం రాజకీయాలు.. బలరాంతోపాటు కుమారుడికి టికెట్.. ఆందోళనలో టీడీపీ

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి విధేయుడు, టీడీపీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. అనంతరం రవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా బలరాంను వైసీపీలోకి తీసుకోవాలని వైసీపీ జిల్లా నాయకులు కూడా ప్రయత్నించారు. ఇది …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీనుండి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మేడా టీడీపీ పార్టీకి గుడ్ …

Read More »

2019లో కాబోయే సీఎం వై.ఎస్. జ‌గ‌న్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరిక‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌మ సమ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. ప్ర‌ధానంగా యువ‌త‌, రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు గ‌త ఎన‌నిక‌ల్లో …

Read More »

ఏపీలో వైసీపీ నేతలపై టీడీపీ నేతల దాడులు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. మరల అధికారంలోకి రాలేమని నైరాశ్యమో లేదా మరో పదేండ్ల వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని భయమో కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కనిగిరిలో వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ రోజు బుధవారం ఆగస్టు 15న వైసీపీ మాజీ ఎంపీ వైవీ …

Read More »

మ‌హాత్మ గాంధీ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని గుర్తు చేసిన వైఎస్ జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇవాళ స్వాతత్య్ర‌దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. కాగా, విశాఖ జిల్లా ఎర్ర‌వ‌రంలో జ‌రిగిన స్వాతం్ర‌త్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, వంద‌నం చేశారు. అయితే, స్వాతంత్య్ర వేడుకల‌కు అర్థం చెబుతూ వైఎస్ జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో నాడు …

Read More »

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన‌ వైఎస్ జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఆగ‌స్టు 15న స్వాతత్య్ర‌దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. కాగా, విశాఖ జిల్లా ఎర్ర‌వ‌రంలో జ‌రిగిన స్వాతం్ర‌త్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి, వంద‌నం చేశారు. అనంత‌రం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల చిత్ర ప‌టాల‌కు పూల‌మాలలు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ దేశ ప్ర‌జ‌లంద‌ర‌కీ స్వాతంత్య్ర …

Read More »

రేపు వైజాగ్ లో స్వాతంత్ర వేడుకల్లో జగన్.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుక‌ల్లో పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .విశాఖ జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో నాతవరం మండలంలోని ఎర్ర‌వ‌రం జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగే వేడుక‌ల్లో జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు వీలుగా బుధ‌వారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat