ఫిరాయింపు ఎమ్మెల్యే, జమ్మలమడుగు శాసనసభ్యుడు, జగన్ ప్రచారంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి, వైఎస్సార్ చిత్రపటంతో ప్రచారం చేసుకుని గెలిచి చంద్రబాబు ఆశీస్సులతో మంత్ర అయిన వ్యక్తే మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆదినారాయణ రెడ్డి వివిధ సందర్భాల్లో జగన్ ను ఉద్దేశించి ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్ర చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి …
Read More »నంద్యాల ముస్లిం యువకులకు జగన్ భరోసా…మన ప్రభుత్వం రాగానే కేసులు ఎత్తేస్తా
ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే బెయిల్పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్ జగన్ను కలిశారు.శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసారని …
Read More »జగన్ ని కలిసి గంటాను కలిసిన మాజీ డీజీపీ.. బలపడుతున్న అనుమానాలు.. వైసీపీ, జనసేనల్లో
మాజీ డిజిపి సాంబశివరావు ఓ వ్యూహంతో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. పార్టీల అధినేతలతో ఆయన సమావేశాలు జరుపుతున్న తీరుతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో సాంబశివరావు భేటీ కావడం అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. డీజీపీ ఉద్యోగ విరమణ తర్వాత మాజీ డిజిపిని గంగవరం పోర్టు ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి 20నిమిషాలు చర్చించడం చర్చనీయాంశమైంది. ఈలోపే తమ …
Read More »వైఎస్ హయంలో లాభాలు,చంద్రబాబు హయంలో అప్పులు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ వైఎస్ఆర్ హయాంలో కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం చక్కెర ఫ్యాక్టరీని చంద్రబాబు హయంలో 45వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్ళిన నేత అని,ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై సుమారు 25వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన విధానాల కారణంగానే …
Read More »వైఎస్సార్సీపీ హమారా.. జగన్మోహన్ రెడ్డి హమారా.!
టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధర్మపోరాటం సాగిస్తున్నారని విశాఖ జిల్లాకు చెందిన ముస్లింలు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటేనే ముస్లిం మైనార్టీలకు అంగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్ను దీవించారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. తమ కష్టాలు తీరాలంటే జననేత జగన్ అధికారం చేపట్టాలనే ఆశతో ప్రజలంతా …
Read More »సామాజిక, పర్యావరణ బాధ్యతగా 25వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పండగ వాతావరణం నెలకొంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని, గోపికల వేషధారణలతో ముపించారు. ఈ సందర్భంగా ఉట్టి ఉత్సవంలో జగన్ పాల్గొని చిన్నారుల చేత ఉట్టి కొట్టించారు. జగనన్న తమ గ్రామం వచ్చి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపేట గ్రామస్తులు అన్నారు. జగన్ ను చూసేందుకు, …
Read More »త్రినాధ్ ఆత్మహత్యపై స్పందించిన జగన్
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం తనువు చాలిస్తున్న యువకుల ఆవేదన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణత్యాగాలతో సాధించలేం నిరుద్యోగ యువకులు ఏ ఒక్కరూ అధైర్యం చెందవద్దు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాజాగా రాజమండ్రికి చెందిన త్రినాధ్ అనే యువకుడు విశాఖజిల్లా నక్కపల్లిలో సెల్ టవర్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు …
Read More »ఆఫ్యాక్టరీ తెరిపిస్తా.. జగన్ ఛాలెంజ్
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడి 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని వారంతా కన్నీళ్ల …
Read More »విశాఖ పాదయాత్రలో “నందమూరి హరికృష్ణ గారు” అంటూ జగన్మోహన్ రెడ్డి
మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గుడివాడ …
Read More »ఆయన మరణం షాక్ కు గురి చేసింది.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో హరికృష్ణ జగన్ లు ఓ కార్యక్రమంలో కలిసారు.
Read More »