రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు.ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్ …
Read More »నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం
2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …
Read More »చంద్రబాబు,టీడీపీ ఎంపీలు అలా చేస్తున్నారా…థూ మీ బతుకు చెడ
తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటే చంద్రబాబు ఏదైనా చేస్తారు. నాలుకను ఎటు కావాలంటే అటు తిప్పడమే కాకుండా తనను, తన పార్టీని తిప్పుతాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంతకాలం బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించి, హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ …
Read More »చిన్నపాటి గాలులకే అతలాకుతలం అవుతున్న అమరావతి.. తుఫాను వస్తే రాజధాని క్షేమమేనా.?
అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయటపడుతూనే ఉంది. తాజాగా పెథాయ్ తుపాను వల్ల రెండురోజులుగా ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో మళ్లీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు చేరింది. దీంతో ఛాంబర్లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చారు. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు …
Read More »ఏళ్ల తరబడిన సందిగ్ధానికి తెరతీసిన పాదయాత్ర.. ఇప్పటివరకూ పరోక్షంగా.. ఇకపై ప్రత్యక్షంగా
ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్, నిఖిల్, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు …
Read More »ఆ జిల్లాలో వైసీపీ మేము సిద్ధం అంటూ ముందుకొస్తుంటే టీడీపీ ఎందుకు వెనక్కి వెళ్తోంది
ఆంధ్రప్రదేశ్ లో 2019 సార్వత్రక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆయా పార్టీల లీడర్లు. తూర్పు గోదావరి జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ప్రస్తుతం తుని, కొత్తపేట సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రి నుండి గెలిచిన ఆకుల సత్యనారాయణ బీజేపీ తరపున గెలిచారు. మిగిలిన 16చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీటిలో కనీసం ఏడు చోట్ల అభ్యర్థులను మార్చాలని …
Read More »థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..
బోగస్ ఓట్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రచించిన వ్యూహం బయటపడింది.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు మూడు ఓట్లు పెట్టించడం.. కొందరికి నాలుగైదు ఓట్లు, కొందరికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఓట్లు.. కొందరికి రెండు జిల్లాల్లో ఓట్లు ఇలా దాదాపుగా 35లక్షల ఓట్లు బోగస్ ఉన్నాయని తేలిందట.. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో వైసీపీ సీనియర్ నేతలు …
Read More »జగన్ పార్టీ కార్యకర్తలకు ఆపద వస్తే ఏమాత్రం ఆలస్యం చేయరనడానికి ఇదే ఉదాహరణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. …
Read More »విషయం తెలిసిన కొద్ది గంటల్లోపే చర్యలు తీసుకున్న జగన్.. అదే స్థానంలో చంద్రబాబు ఉంటే
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీకిగానీ, వ్యక్తికిగానీ అధికారికంగా మద్దతివ్వలేదు. కానీ పార్టీ అభిమానులు వ్యక్తిగతంగా తమకు నచ్చిన పార్టీలను ప్రోత్సమించుకున్నారు. ఎవ్వరీ అధికారికంగా మద్దతివ్వమని వైసీపీ ప్రకటించింది. ఇందులో ఏ మార్పు లేదు. మా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై వైసీపీ ఓటర్లు ఆత్మసాక్షి మేరకు ఈ నిర్ణయాన్ని వదిలేసింది. అయితే ఓటర్లకు …
Read More »జిల్లా మొత్తంలో ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పైగా గెలవనున్న వైసీపీ
అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. …
Read More »