రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు …
Read More »చంద్రన్న భజనలతో విసుగెత్తిపోతున్న ప్రజలు, స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం
తాజాగా ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభకు జనాదరణ కరువవుతోంది. ఎక్కడ సభ పెట్టినా సొంత డబ్బా కొట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ప్రధాని మోదీని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం సభలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలతున్నాయి. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కష్టం, వైఎస్సార్ సీపీ రూలింగ్లోకి వస్తే …
Read More »దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …
Read More »బాబు ఓటమి ఖరారు..కేటీఆర్ సంచలన విశ్లేషణ
టీఆర్ఎస్ పార్టీ యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ఏం జరగనుందో చెప్పారు. చంద్రబాబు ఓటమి ఖాయమనే రీతిలో పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు తగు కరాణాలను ఆయన వెల్లడించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …
Read More »వైసీపీ జాబితా..జగన్ సృష్టించిన రికార్డ్ ఇదే
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ తరఫున బరిలో దిగబోయే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వైసీపీ అధికారం కైవసం చేసుకోవడం తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో గతానికి భిన్నంగా మొత్తం 175 మంది జాబితాను అధినేత జగన్ ఒకేసారి విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆకట్టుకుంది. 9 మంది ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారుండగా…డాక్టర్లు …
Read More »వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోక్సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ నేత ,బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే అంతకుముందు నిన్న శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఆ …
Read More »వివేకాను చంపాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటని అడుగుతున్నవారికోసం
1.చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు.. 2.జనరల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపితే నేరం తెలుగుదేశం మీదకి వస్తుంది కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తాడు అని న్యూట్రల్ జనాలు ఆలోచించే అవకాశం ఉంది అని చంద్రబాబు అనుకున్నాడు.. 3.వివేకానంద రెడ్డి గారు వుంటే జగన్ కడప జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏరోజు కడపలో ప్రచారం చెయ్యలేదు.అంత …
Read More »రాజకీయంగా ఎదుర్కోలేక వైయస్ఆర్ కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్ర
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్రపన్నిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 1998 నుంచి వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఇది దారుణమైన హత్యగా తేలిందన్నారు. కుటుంబ సభ్యులు …
Read More »రాష్ట్రవ్యాప్తంగా నల్ల చొక్కాలతో శాంతియుత ప్రదర్శనలు నిర్వహించండి..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవనుంది. మాజీఎంపీ, మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం..ముందు జాగ్రత్తగా చంపేసారా..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా …
Read More »