ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఎన్డీఏయేతర పార్టీల నేతలు ఈరోజు భేటీ కానున్నారు. ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. మొత్తం 21 పార్టీల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈభేటీ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు వీరంతా ఈసీని కలవనున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు తదితర సమస్యలను పరిష్కరించాలని, ఈవీఎంల పనితీరులోని అనుమానాలున్నాయంటూ వీరంతా ఈసీని కోరతున్నారు. అయితే ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి …
Read More »కాబోయే ముఖ్యమంత్రిగా జగన్ వారికి ఏం సమాధానం చెప్పారో తెలుసా.?
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేయగా అన్ని వర్గాల్లోనూ జగన్ పట్ల ఎంతో ఆదరణ కనిపించింది. చంద్రబాబు …
Read More »ప్రజల డబ్బుతో ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన ప్రాధన్యత ఏముందో చెప్పాలి.!
వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో ఇటీవల విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి కాటన్ దొర జయంతి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆయన స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయకు చంద్రబాబూ. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని …
Read More »23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది..విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుపడ్డారు.బాబు చేసిన మోసాలకు బుద్ధి చెప్పడానికి ఇక కొన్ని రోజులు మాత్రమే ఉందని అన్నారు.మే 23న ఫలితాలు వస్తాయి ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ముక్కలవడం ఖాయమని చెప్పారు.ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది.ఎన్టీఅర్ స్థాపించిన పార్టీ ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ ఇలా ముక్కలవడం ఏమిటని అందరు చంద్రబాబుని ప్రశ్నించి …
Read More »కడప జిల్లాలో మూడ్రోజుల టూర్.. ప్రజలకు అందుబాటులో కాబోయే సీఎం
మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.. అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఫలితాలు త్వరలో రానున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు …
Read More »‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం ఒక్కసారి చూడండి..!
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ పచ్చ మీడియాపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్ మెయిల్ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోంది.చంద్రబాబు హయంలో ఒక …
Read More »వైసీపీ చేతిలో 20 ఎంపీ సీట్లు.. హోదాపై సంతకం పెట్టు.. నేను మద్దతిస్తానంటున్న జగన్
ఎన్నికలు, ప్రచారాలు ముగిసిపోయినా ఇంకా కేంద్రంలో అధికారంకోసం, అధికారంలో భాగం కోసం రాష్ట్రీయ పార్టీల ఎత్తుగడలు జాతీయస్థాయిలో కొనసాగుతున్నాయి. కేంద్ర పీఠంకోసం రాజకీయం రంజుగా జరుగుతోంది. మరోసారి అధికారంకోసం బీజేపీ, ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తో పాటుగా కేంద్రంలో చక్రం తిప్పాలంటూ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల అధినేతలు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హస్తినగడ్డపై తిరుగుతున్నారు. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పట్ల వన్ సైడెడ్ గా ప్రజలు లేకపోవడం …
Read More »ఆ”కారణాలతోనే” ఓటుబ్యాంకు కోల్పోయిన టీడీపీ
తాజాగా కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నిరాడంబరంగా రాజకీయాలతో సంబంధంలేకుండా జరగాల్సినా ఎక్కడికక్కడ జగన్ కాన్వాయ్ వెంట, కాన్వాయ్ వెళ్లే దారులనిండా జనం బారులు తీరుతున్నారు. ఎక్కడా ప్రసంగాలు లేకపోయినా జనం భారీస్థాయిలో కాన్వాయ్ వెళ్లే ప్రదేశాలకు చేరుకోవడం చూస్తుంటే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఢీకొడుతున్న నాయకుని కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అర్ధమవుతోంది. టీడీపీ పాలన తరువాత వాటికి ప్రత్యామ్న్యాయంగా జగన్ …
Read More »మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..
ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ …
Read More »దారుణంగా ఓడిపోతామని చెప్తున్న అభ్యర్ధులతోనూ రండి సమీక్ష చేద్దామంటున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసారు. రోజూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బూత్ లెవల్ కన్వీనర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ …
Read More »