Home / Tag Archives: jagan (page 154)

Tag Archives: jagan

దేశంలోనే మూడోవాడు..

ఏపీలో నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ,పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ నూట యాబై స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరమించడమే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ఈ నెల ముప్పై తారీఖున వైసీపీ అధినేత …

Read More »

ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే..మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా !

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్‌ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ…రాష్ట్ర చరిత్రలో ఇటువంటి విజయం ఎప్పుడు నమోదు కాలేదని,ఇది గొప్ప విజయమని అన్నారు.మీ అందరి దీవెనలతో, దేవుని దయతో విజయం సాధ్యమయిందన్నారు.ఈరోజు మీ ముందు …

Read More »

రౌడీ ఎమ్మెల్యేకు ఓట్లతో బుద్ధి చెప్పిన దెందులూరు ప్రజలు.. దారుణమైన ఓటమి

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దారుణంగా ఓడిపోయారు. దెందులూరులో తనపై ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని విర్రవీగిన చింతమనేనికి భారీ షాక్ తగిలింది. చింతమనేనికి ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘన విజయం సాధించారు. గతంలో మహిళలను తూలనాడుతూ దాడులు చేసిన చింతమనేని ఓడిపోయారు. వివాదాస్పద వైఖరితో …

Read More »

టీడీపీ ఆవిర్భావం తర్వాత అత్యంత దారుణమైన ఓటమి ఇదే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అత్యాశకు పోయి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసాడు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలతో ఫిరాయింపు రాజకీయాలు చేసారు. అయితే ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధినేత ఎన్నిసార్లు స్పీకర్ కు విన్నవించినా వినలేదు.   అలాగే తమ పార్టీ గుర్తు …

Read More »

జగన్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరిన కరణ్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో సంచల విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దరువు ఎండీ శుభాకాంక్షలు తెలిపారు.. జగన్ ప్రతిపక్షనేతగా జగన్ తన పాత్రకు, ప్రజలు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరుశాతం న్యాయం చేసినట్టుగా ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటినుంచి దాదాపుగా పదేళ్లపాటు కరణ్ రెడ్డి జగన్ కు అండగా నిలబడ్డారు. …

Read More »

జగన్ ని, మోడిని, కేసీఆర్ లపై చంద్రబాబు చేసిన ఆ వ్యాఖ్యల వల్లు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకున్నాడా.?

ఏపీలో వెలువడిన ఫలితాల తీరు చూస్తుంటే చంద్రబాబుకు చెంపపెట్టులా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు విధానాలు, వ్యవహార శైలి, అహంకారపూరిత వ్యాఖ్యలే ఘోర పరాజయానికి కారణాలుగా తెలుస్తున్నాయి. గతంలో నాయీ బ్రాహ్మణులు, ఆశా వర్కర్లు, విద్యార్ధులు, దళితులపై వివిధ సందర్భాల్లో నోరు పారేసుకున్న చంద్రబాబు అదే పంధాను రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగించారు. ప్రధానంగా ప్రత్యర్ధి వైసీపీ అధినేత జగన్ పై, తెలంగాణ ముఖ్యమంత్రిపై, ప్రధాని మోడిపై చంద్రబాబు ఉపయోగించిన భాష చాలా …

Read More »

తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకే ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని దాదాపుగా అందరు మంత్రులు ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఓట్ల శాతం కూడా భారీగా తేడా వస్తుండడం పట్ల ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు సహా పార్టీ నేతలు, ఎంపీలు మాత్రం టీడీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని చెప్పుకొచ్చారు. అలాగే మోడిని సైతం దింపుతున్నామని, యూపీయేతో కలిసి మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని …

Read More »

హరికృష్ణ ఉసురు తగలడం వల్లే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిందా.?

మూడు దశాబ్ధాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవంతో దివంగత పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలు చూసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. అయితే దీనికి సంబంధించి ఎన్నో కారణాలు కనిపిస్తున్నా కొందరు మాత్రం చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసలైన అభిమానులంతా ఎన్టీఆర్ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హరికృష్ణకు ఎన్టీఆర్ మరణానంతరం …

Read More »

దేశంలోనే ఎక్కువమంది ఎంపీలు గల ప్రాంతీయ పార్టీ అధినేతగా జగన్ రికార్డ్

2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తున్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేతకు భద్రత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలోనే జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపధ్యంలో జగన్ కు మరింత భద్రత పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. రాష్ట్రంతో …

Read More »

బీజేపీ, కాంగ్రెస్ తర్వాత స్థానంలో వైసీపీ ఎంపీల బలం.. లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత

2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తుండగా.. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత స్థానంలో వైసీపీ ఎంపీలున్నారు. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. దాదాపుగా 300 స్థానాల్లో బీజేపీ, 100లోపు స్థానాల్లో జాతీయ పార్టీలుండగా తర్వాత ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat