ఘత ఐదేళ్ళ పాలనలో టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలకు,అన్యాయాలకు ఏపీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.అందుకే ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ పార్టీ రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించి.దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు హయంలో రైతులు చాలా కష్టాలు పడ్డారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.నకిలీ విత్తనాల మాఫియా చంద్రబాబు కనుసన్నల్లోనే విస్తరించిందని.విజిలెన్స్ దాడుల్లో రూ.2 …
Read More »అతిరథమహరథులకు సీఎం కేసీఆర్ ఘనస్వాగతం..!
తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కేసీఆర్తో పాటు హోమంలో పాల్గొన్నారు. ఇక మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం …
Read More »ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్న జనం ..సీఎం జగన్ నిర్ణయమే కారణం
ప్రభుత్వ స్కూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాలలంటేనే దూరంగా వెళ్లిన వారంతా తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పధకం..వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్కూలుకు వెళ్లే చిన్నారులకు 15వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. …
Read More »జగన్ సాక్షిగా..ఢిల్లీ వేదికగా చంద్రబాబు పరువు మొత్తం పోయే..!
ఢిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించి ఏపీలో ఘోర పరాజయం పాలైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురించి జాతీయ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని విధంగా చంద్రబాబు నాయకత్వంలో ఈ దారుణ ఓటమి ఓ వైపు ఉండగా…మరోవైపు జాతీయ నేతలతో ఇటీవల హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి వద్ద మొహం చూపెట్టుకోలేని స్థితికి చేరిపోయారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల ఢిల్లీ …
Read More »వాళ్లందరికీ బాగా చుక్కలు చూపిస్తున్నాడుగా
ఏపీ సీఎం జగన్ పరిపాలనను వేగవంతం చేసారు. ఎప్పటికప్పుడు స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువరోజుల్లోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల 13 నుంచి ఫిట్నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు బుక్ చేసారు. మొత్తం ఇప్పటి వరకూ 357 బస్సులను సీజ్ చేసారు. ఈ వివరాలన్నింటిని ప్రజలముందు ఉంచుతామని రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం …
Read More »పోలవరం పర్యటనలో జగన్ సీరియస్ వార్నింగ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదా లో పోలవరం పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన జగన్ కాపర్ డ్యామ్ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై జగన్ ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్వే కాంక్రీటు పనులు ఏ మేర వచ్చాయి, ఎప్పటిలో పూర్తిచేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ పరిరక్షణకు ఏ విధమైన …
Read More »వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసి కొత్తగా 23 మంది అధికారులతో కొత్త సిట్ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ అధికార పార్టీ అయిఉండి కూడా కనీస సీట్లు గెలవలేకపోయింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మంత్రులు సైతం జగన్ దెబ్బకు ఓడిపోయారు.చంద్రబాబు హయంలో ఈ ఐదేల్లో అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు.ప్రజలను మోసం చేసి,రైతుల కొడుపు కొట్టారు.దీనిపై ట్విట్టర్ వేదికగా …
Read More »ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150 వ జయంతి వేడుకల నిర్వహణకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్టసభలకు (పార్లమెంటు, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశంలో …
Read More »చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు
మాజీ సీఎం చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో దిట్ట.. సమస్యలనుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో ఆయన స్టైలే వేరు.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో తనకు తానే సాటి.. బ్రిటిషర్లతో పోరాడానని, బాహుబలి సినిమాకు ఆస్కార్ ఇప్పిస్తానని, రాజధానికి 7 శంకుస్థాపనలు చేయడం.. విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చు చేయడం ఆయనకే చెల్లింది. కూలీ నెంబర్1 అని చెప్పుకుంటూ ఫైవ్స్టార్ హోటళ్లలో నివాసముండే ఈయన తిమ్మిని బమ్మిని చేస్తూ ఆత్మస్తుతితో …
Read More »