Home / Tag Archives: jagan (page 130)

Tag Archives: jagan

ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ వెనక అసలు కారణం ఇదే..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్‌ సమక్షంలోనూ చర్చించారు. దీనికి …

Read More »

కుప్పంలో చంద్రబాబు పర్యటన..అడుగు పెట్టేందుకు బాబు భయపడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 2,3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు.ఈ విషయాన్నీ చంద్రబాబు పీఏ మనోహర్‌ స్వయంగా ప్రకటించారు.రామకుప్పం, శాంతిపురం గుడుపల్లె, కుప్పం మండలాల్లో ఈ రెండురోజులు ఆయన పర్యటించనున్నారు.అయితే తాను నామినేషన్ కు రాకపోయినా నన్ను గెలిపించిన ప్రజలుకు దన్యవాదములు తెలపడానికి వస్తున్నట్టు సమాచారం.ఇది ఇలా ఉండగా ఆ నియోజకవర్గ ప్రజలు కొంతమంది కుప్పంకు ఏ మొఖం పెట్టుకొని వస్తావని ప్రశ్నిస్తున్నారు.ఒకవిధంగా చూసుకుంటే సీఎం …

Read More »

అధికారం ఉన్నంతసేపు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు..ఇప్పుడు బాబుకు చుక్కలు చూపిస్తున్నారా?

వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత వేస్తున్న ప్రతీ అడుగుకు చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు టీడీపీ సీనియర్ నాయకులు సైతం బిత్తరపోతున్నారు.జగన్ వ్యూహాలకు ఒక్కొక్కడి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి టీడీపీ దిగాజారిపోతుండడంతో చంద్రబాబు పరిస్థితులను చక్కదిద్దడానికి రంగంలోకి దిగాడు.ఈ మేరకు ఉదయం 10గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టనున్నారు.ఈ మీటింగ్ ముఖ్యంగా …

Read More »

చంద్రబాబుకు భయం మొదలైంది..అందుకే ఈ మీటింగ్ పెడుతున్నారా ?

ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది అంటే ఆ పార్టీ పరిస్థితి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇది ఇలా ఉండగా జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాతనుండి ఇప్పటివరకూ అందించిన పాలనకు ప్రజలు ఫిదా అయిపోయారనే చెప్పాలి.జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా …

Read More »

భూమా అఖిల‌ప్రియ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి?..ఆఖరకు ఇలా!

భూమా అఖిల‌ప్రియ…ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత‌. భూమా కుటుంబ స‌భ్యురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల‌ప్రియ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈసారి జరిగిన …

Read More »

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన జగన్..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న …

Read More »

40ఏళ్ల మీ రాజకీయ జీవితం ఏమైంది బాబూ..ఒక్క దెబ్బకు ?

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రానికి అన్ని మంచిరోజులే వస్తున్నాయని ప్రజలు ఆనందంలో మునిగిపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.అటు ప్రజలకు మంచి చేస్తూ ఇటు అక్రమాలకూ,అన్యాయాలకు పాల్పడుతున్న వ్యక్తులకు తాట తీస్తున్నాడు.ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి …

Read More »

కాబోయే గ్రామ వలంటీర్లకు సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా జరిగితే అస్సలు ఉపేక్షించను

ఏపీలో మరికొద్దిరోజుల్లో సుమారు రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా జిల్లాలవారీగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13జిల్లాల్లో 1,84,498 మంది వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. ప్రభుత్వ పధకాలు కుల, మత, …

Read More »

జగన్ నిర్ణయం పట్ల అధికారులు ఎలా స్పందించారో తెలుసా.?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. అక్రమ కట్టడం అనేది తెలియచేయలన్న ఉద్దేశ్యంతోనే ఈ సదస్సు ప్రజావేదికలో ఏర్పాటు చేసినట్లు జగన్ వెల్లడించారు. ప్రజావేదికలో ఇదే ఆఖరి సమావేశం కావాలని, సమావేశం పూర్తయిన మరుసటి రోజే ఈ భవనాన్ని తొలగించాలని …

Read More »

సీఎం జగన్ స్వీట్ వార్నింగ్.. తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్ళు..!

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ సారి అవినీతి అక్రమ అధికారులకు కాదు. రాజకీయ నేతలకు అసలే కాదు.సాక్షాత్తు కలెక్టర్లకు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ”వివిధ పనులపై తమ వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులు సహా ప్రజలను జిల్లా కలెక్టర్లు చిరునవ్వుతో ప్రేమగా పలకరించాలి. వారి సమస్యలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat