తెలుగుదేశం సీనియర్ నాయకుడు, గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే తోట పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇటీవలతనకు బీజేపీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయంటూ తోట త్రిమూర్తులు స్వయంగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తోట స్పష్టంచేశారు. తాజాగా విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ నివాసంలో ఏపీలోని కాపు …
Read More »రాష్ట్ర ప్రయోజనాలకోసం తెలంగాణ, కేంద్రంతో సయోధ్య.. జగన్ బుర్రే బుర్ర
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నెలరోజుల పాలన హిట్టా.? ఫట్టా.? సీఎంగా జగన్ పనితీరు ఎలాఉంది? వాస్తవానికి మొత్తం 60నెలల పదవీ కాలంలో నెల రోజులనే ప్రామాణికంగా తీసుకుని మార్కులు వేయాల్సిన అవసరం లేదు. కానీ మొదటి నెల కాబట్టి సర్వత్రా జగన్ పనితీరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారని …
Read More »చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న కాపు నేతలు..కమీస మర్యాద కూడా ఇవ్వడం లేదట !
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం అందరికి తెలిసిందే.మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 23 సీట్లు గెలుచుకొని సరికొత్త చెత్త రికార్డు నెలకొల్పింది.జగన్ దెబ్బకు టీడీపీ లోని హేమాహేమీలు సైతం ఘోరంగా ఓడిపోయారు.మంత్రులు,సీనియర్ నాయకులు జగన్ దెబ్బకు కోలుకోలేకపోతున్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం చంద్రబాబుకు ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఉంది.ఈ ఐదేళ్ళు టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది పక్కన పెడితే …
Read More »దేవుడున్నాడు.. స్క్రిప్ట్ కరెక్ట్ గానే రాస్తున్నాడు.. లెక్కలు సరిచేస్తున్నాడంటున్న ప్రజలు..
దాదాపుగా ఏడాది క్రితం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానర్చకుడు రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు జారీ చేసింది.. టీటీడీ పాలకమండలి అధికారులు, ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో ఆ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ ఆయన ఇంట్లో లేకపోవడంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు. అయితే టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై దీక్షితులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక …
Read More »‘స్పందన’ కార్యక్రమం మొదటి రోజే సూపర్ హిట్..
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుండి ‘స్పందన’ పేరుతో గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభం అయింది.ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో వివేశ స్పందన లబించింది.భారీ సంఖ్యలో ఫిర్యాదులు కూడా వచ్చాయి.ఈరోజు ఉదయం 10.30 నుండి జిల్లాలోని ప్రతీ కలెక్టర్ కార్యాలయంలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.గత ప్రభుత్వం లో వాళ్లకి జరిగిన అన్యాయాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తుంది.అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ఇచ్చిన ఆర్జీలను తక్షణమే ఆయా శాఖా అధికారులతో …
Read More »జగన్ చాలా స్పీడుగా ఉన్నారబ్బ.. యువ సీఎంపై ఉన్నతాధికారుల వ్యాఖ్యలు
సీఎం జగన్ మాట్లాడేది చేస్తున్నారు.. చేసే ముందే చెప్తున్నారు. ఉదాహరణకు నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి అయిన జగన్ 108 వాహనాలు త్వరితగతిన రోడ్లపైకి రావాలని ఆదేశించారు. అయితే అందరూ ఈ తతంగం పూర్తవడానికి కనీసం ఏడాదిన్నర పడుతుందని అనుకున్నారు. అయితే జగన్ కేవలం ఆదేశాలిచ్చి మాట ఇచ్చి వదిలేయలేదు.. వాస్తవానికి 108 వాహనాల నిర్వహణకు జీవీకేఈఎంఆర్ఐ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్ కాలపరిమితి ఇటీవల ముగిసింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు …
Read More »బాబు గారి డ్రామా ఆర్టిస్టులు యాక్షన్ ఇరగదీస్తున్నారుగా..!
జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అన్యాయాలకి,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రతీఒక్కరిపై ఆక్షన్ తీసుకుంటున్నాడు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. జగన్ దెబ్బకు హేమాహేమీలు సైతం వణుకుతున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్ చేస్తున్న కార్యక్రమాలకు భయపడుతున్నాడు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నంతసేపు కోట్లు దోచుకున్నాడే తప్ప ఒక్క మంచి పని కూడా చెయ్యలేదని అర్దమైంది.ప్రస్తుతం జగన్ కరకట్ట పై ఉన్న అక్రమ …
Read More »మహేశ్ చంద్రబాబుకు.. నరేష్ జగన్ కు వైఎస్ గురించి చెప్పిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి
ప్రముఖనటి, దర్శకనిర్మాత విజయనిర్మల ఈనెల 27వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోక సంద్రంలో ముగినిపోయారు. గత 50ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉన్నారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిచేసి వెళ్లిపోవడంతో ఆ బాధను ఆయన తట్టుకోలేక కన్నీమున్నీరయ్యారు. …
Read More »చంద్రబాబుకు కొత్త టెన్షన్…లింగమనేని ఎఫెక్ట్..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు అందరు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసిన జగన్ జగన్ అనే మాటే వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి నుండి నేటి వరకు తాను చేసిన పనులు,ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం వాటికోసమే ముందుకు వెళ్ళడం ఇలా ప్రతీపని తానే ముందుండి …
Read More »ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అందరు అతలాకుతలం అయ్యారు.ఐదేళ్ళు టీడీపీ పాలనకు విసిగిపోయిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీ తో గెలిపించి టీడీపీ సరైన బుద్ధి చెప్పారు.దీని ఫలితమే వైసీపీ ఏకంగా 151అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది.అంతేకాకుండా ఎంపీల విషయానికి వస్తే వైసీపీ 22సీట్లు గెలుచుకొని దేశంలోనే ఎక్కువ …
Read More »