తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ డివిజన్లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి. పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. అంతగా ఉంటుంది రద్దీ. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం చూపారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మించారు. రయ్ రయ్న …
Read More »పరిశుభ్రంగా ఉండండి.. అంటువ్యాధులను అరికట్టండి : మంత్రి కేటీఆర్
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంకర కుప్పలను తొలగించాలన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచింది. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో …
Read More »సింగారాల సిరిసిల్ల -ఏడేండ్లలో మారిన ముఖచిత్రం
సిరిసిల్ల గురించి చెప్పాలంటే 2014కు ముందు.. 2014కు తర్వాత అని రెండుగా విడదీసి చెప్పాలి. అంతకుముందు ఏం ఉంది చెప్పుకోవడానికి అంటే.. ‘ఉరిసిల్ల’ మాత్రమే. అప్పుడు నేతన్నలు ఉరివేసుకొన్నారన్న వార్తలే వచ్చేవి. ఇప్పుడేముంది అంటే.. మరమగ్గాల సవ్వడి, కళకళలాడుతున్న పంటపొలాలు, నిండుకుండల్లా నీటిపారుదల ప్రాజెక్టులు, అందమైన రోడ్లు, కూడళ్లు, అత్యాధునిక దవాఖానలు, అధునాతన గోదాములు, రైతుబజార్లు, హైటెక్ భవనాలు.. ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు …
Read More »మంత్రి కేటీఆర్ గారితో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భేటీ
హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో మంత్రి శ్రీ కేటీఆర్ గారితో నర్సంపేట అభివృద్దిపై ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి బేటీ అయ్యారు..నర్సంపేట అభివృద్ది,చేపట్టవలసిన పనులు,పెండింగ్ పనుల పూర్తిపై మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే చర్చించారు..నర్సంపేట పట్టణాభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,కొత్తపనుల మంజూరీ చేయడంతో పాటు పెండింగ్ పనుల పూర్తికి సహాకారం అందించాలని కోరారు..- నర్సంపేట నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు.. – …
Read More »ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు రానున్నారు.దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది సిరిసిల్లలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంతోపాటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. పల్లె ప్రగతి పనులను కూడా సీఎం తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ తన అత్తగారి ఊరైనా బోయినపల్లి మండలం కొదురుపాకలో పల్లె నిద్ర …
Read More »చిన్ననాటి ఫొటో పంచుకున్న మంత్రి కేటీఆర్
సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్ వేదికగా అభిమానులు, ప్రజలు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, సమస్యలను సైతం పరిష్కరిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు తన వ్యక్తిగత/కుటుంబ ఫొటోలను సైతం పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్లో షేర్ చేసిన ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. 1984లో నాలుగో తరగతి సందర్భంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో …
Read More »కొవిడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని వెంగళ్రావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే …
Read More »తెలంగాణకు భారీ పెట్టుబడులు
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది.E.V. రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ – triton ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గురువారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణలో సూమారు 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. పరిశ్రమల మంత్రి KTR తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే EV …
Read More »సీఎం కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు- మంత్రి కేటీఆర్ ట్వీట్
నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళుతుంది. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆరేళ్ల కిందటి వరకు పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తతం పచ్చని పంట పొలాలుగా మారాయి. అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్యమంత్రి …
Read More »యువ గాయనిని మెచ్చుకున్న మంత్రి కేటీఆర్.. అవకాశమిస్తాన్న డీఎస్పీ
ఆ యువ గాయని మంత్రి కేటీఆర్ను ఫిదా చేసింది. తన స్వరంతో కేటీఆర్నే కాదు.. ప్రముఖ మ్యూజిషీయన్స్ దేవీ శ్రీప్రసాద్, థమన్ను సైతం ఆకట్టుకుంది. ఆమె స్వరం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన గాయని అని మెచ్చుకున్నారు.సురేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్.. కేటీఆర్కు ట్వీట్ చేశారు. అదేంటంటే.. మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని …
Read More »