తెలంగాణలోకి మరో భారీ పెట్టుబడి రానున్నది. ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఇప్పటికే సింగపూర్ తైవాన్, జపాన్, చైనా, మలేషియా దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భారతదేశ కార్యకలాపాను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న మైక్రాన్ సంస్థ ప్రతినిధులు ఈరోజు మంత్రి …
Read More »తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్..మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్ అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగర కలాన్ లో జరగబోయే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను, ప్రధాన వేదిక నిర్మాణాన్ని మంత్రులు నాయిని, కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ కొంగర కలాన్ లో వచ్చే నెల 2న అసాధారణమైన స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని…ఎన్నికలు ఎప్పుడు …
Read More »మంత్రి కేటీఆర్తో వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తో ప్రముఖ మెసేజింగ్ నెట్ వర్క్ యాప్ వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా హైదరాబాద్లో వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్ల సెంటర్ను ప్రారంభించాలని సీఈఓ క్రిస్ డేనియల్స్ ను మంత్రి కేటీఆర్ కోరారు.దీనికి డేనియల్స్ సానుకూలంగా స్పందించారు.డేనియల్స్ వెంట ఫేస్బుక్ ఇండియా పబ్లిస్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్ …
Read More »టీకా బాధిత చిన్నారిని పరామర్శించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించడంతో అనారోగ్యం పాలైన చిన్నారిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రెయిన్ బో హాస్పిటల్ లో మంత్రి కేటీ రామారావు,కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ పరామర్శించారు . ఈ సందర్బంగా ఆ బాబుకు అందుతున్న వైద్యం వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెల్సుకున్నారు. మెరుగైన వైద్యం అందించి చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు . ఎల్లారెడ్డిపేట …
Read More »కేటీఆర్ చొరవతో తెలంగాణకు చేరుకున్న కేరళ వరద బాధితులు..!!
కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరారు. ఖమ్మం పట్టణానికి చెందిన మౌర్య రాఘవ్, వరంగల్ కు చెందిన షారోన్ శార్వాణిల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపునకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ …
Read More »వేసవి నాటికి హైదరాబాద్ లో 500 బస్తీ దవాఖానలు..మంత్రి కేటీఆర్
బస్తీ దవాఖానాల విస్తరణ మీద మంత్రులు కెటి రామారావు, లక్ష్మారెడ్డిలు ఉన్నతస్ధాయి సమీక్షా నిర్వహించారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్య అరోగ్య శాఖా, పురపాలక శాఖాధికారులు పాల్గోన్నారు. హైదరాబాద్లో జియచ్ యంసి పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజలనుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో వీటిని రాష్ర్ర్టంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రాష్ర్టంలోని అన్ని కార్పోరేషన్లతోపాటు పాత జిల్లా …
Read More »మహబూబ్ నగర్ కు 24కోట్లు విడుదల..!!
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్)ను హైదరాబాద్ లోని నక్లేస్ రోడ్డు వలె అభివృద్ధి చేయడానికి గాను ఐటీ & మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.24కోట్ల (జీఓ నం.651, Dt18.08.2018) జీఓ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లోని పాడుబడ్డ పెద్ద …
Read More »యువ క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ అభినందన
యువ క్రీడాకారుడికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన వరంగల్కు చెందిన 14 ఏండ్ల అర్జున్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అబుదాబిలో జరిగిన పోటీల్లో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన పద్నాలుగేండ్ల అర్జున్తో మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్లోని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ను అభినందించారు. …
Read More »కేరళకు అండగా… ఎమ్మెల్యే కెపి వివేకానంద
గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 కోట్లతో పాటు తాను వ్యక్తిగతంగా నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి చెక్కు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు . తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి తమకు తోచినంతలో స్పందించాల్సిందిగా …
Read More »కేరళకు నెల జీతం సాయం చేసిన మంత్రులు కేటీఆర్,హరీష్
మునుపెన్నడూ లేని విధంగా వరదలతో తల్లడిల్లుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రతీ ఒక్కరు తమ వంతు భాద్యతగా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ , హరీష్రావు, మహేందర్ రెడ్డి లు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను …
Read More »